ముఖ్యాంశాలు

ఇక రైలుబండి భారం

రైల్వే చార్జీల పెంపునకు నిర్ణయం   అర్ధరాత్రి నుంచి అమలు తప్పనిసరై  పెంచాం : బన్సాల్‌ న్యూఢిల్లీ, జనవరి 9 (జనంసాక్షి): రైల్వే చార్జీలను పెంచుతున్నట్లు  కేంద్ర రైల్వే …

ఎట్టకేలకు గుట్కా నిషేధం ఇన్ని రోజులకు మంచి నిర్ణయం

హైదరాబాద్‌, జనవరి 9 (జనంసాక్షి) : గుట్కా బారిన పడి ఎందరో తమ ప్రాణాలమీదు తెచ్చుకుంటున్నారు. దీనిపై ఎన్నోసార్లు నిషేధించాలని చర్చ జరిగినా ప్రభుత్వం నిషేధించలేకపోయిది. ఎట్టకేలకు …

అత్యాచారాలకు పాల్పడే మానవమృగాలకు న్యాయ సహాయం అందించొద్దు

మాజీ న్యాయమూర్తి వెంకటరామిరెడ్డి హైదరాబాద్‌, జనవరి 8 (జనంసాక్షి): సమాజంలో మహిళల పట్ల పురుషుల్లో గౌరవంతో కూడిన మార్పు రావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి …

మతిస్థిమితం లేని మాటలు మానుకో కావూరిపై పొన్నం, వివేక్‌ల ఫైర్‌

హైదరాబాద్‌,జనవరి8 (జనంసాక్షి): పదవి రాకపోయే సరికి ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావు పార్టీనే తప్పు పడుతూ విమర్శలు చేస్తున్నారని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఫైర్‌ అయ్యారు. …

పెట్టుబడులతో రండి ప్రవాస భారతీయులకు ప్రధాని పిలుపు

కొచి, జనవరి 8 (జనంసాక్షి): వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పిలుపునిచ్చారు. ప్రధానంగా మౌలిక వసతులు, …

హైదరాబాద్‌ ఉన్న తెలంగాణే కావాలి దేవీప్రసాద్‌

నల్లగొండ, జనవరి 8 (జనంసాక్షి): తెలంగాణకు ఆర్థిక మండళ్ళు, ప్యాకేజీలు అవసరం లేదని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తమకు కావాలని టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవి ప్రసాద్‌ …

గీతదాటిన పాక్‌ బలగాలు భారత సైనికులపై కాల్పులు ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూ, కాశ్మీర్‌ : భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ సైనికులు దారుణానికి తెగపడ్డారు. ఆదీన రేఖ వద్ద ఉన్న ఇద్దరు సైనికులపై కాల్పులు జరిపారు. సైనికులు కూడా …

అర్జున్‌ ముండా రాజీనామా

అసెంబ్లీ రద్దుకు సిఫార్సు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం  : శిబూసోరెన్‌ రాంచి, జనవరి 8 (జనంసాక్షి): జార్ఖండ్‌ ముఖ్యమంత్రి అర్జున్‌ ముండా మంగళవారం నాడు తన పదవికి …

ఉద్రిక్తతల మధ్య హైదరాబాద్‌కు అక్బరుద్దీన్‌

అనారోగ్య కారణాలు చూపుతూ విచారణకు గైర్హాజరు ఆరోగ్య పరీక్షలు జరిపి విచారిస్తాం  : పోలీసులు హైదరాబాద్‌/ఆదిలాబాద్‌, జనవరి 7 (జనంసాక్షి) : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అభియోగాలు …

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ ఆరుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి

రాంచీ : జార్ఖండ్‌లోని లాతేర్‌ అటవీప్రాంతంలో సోమవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సీఆర్పీఎఫ్‌ బలగాలు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో ఆరుగురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతిచెందినట్లు సమాచారం. …