ముఖ్యాంశాలు

ఫిలడెల్ఫియాలో మార్చ్‌కు మద్దతుగా

టీ ఎన్‌ఆర్‌ఐల సంఘీభావం ఫిలడెల్ఫియా, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : అమెరికాలోని ఫిలడెల్ఫియా రాష్ట్రంలో తెలంగాణ ఎన్నారైలు కదం తొక్కారు. ర్యాలీ నిర్వహించి, ప్లకార్డులు చేతబట్టి తెలంగాణ …

బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ముఖ్యమంత్రి కిరణ్‌

విజయవాడ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పా రు. కృష్ణా జిల్లాలో ఇందిరమ్మ బాట …

కవాతుపై తుది నిర్ణయం సీఎందే : జానా

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి): స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి వేయాలని నిర్ణయించినట్టు మంత్రి కె.జానారెడ్డి చెప్పారు. సచివాలయంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల …

ఎనకకు మర్లి చూసే ముచ్చటే లేదు

‘సాగరహారం’ కొనసాగుతది టీ జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి) : ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకుండా, తెలంగాణ కవాతు నిర్వహించే తీరుతామని, …

ఎలక్ట్రానిక్‌ మీడియా సున్నితాంశాలను

చిలువలుపలువలు చెయ్యొద్దు మార్చ్‌, నిమజ్జనంపై నగర పోలీస్‌ కమిషనర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 (జనంసాక్షి): ఈ నెల 30 నాటి తెలంగాణ మార్చ్‌ను శాంతిభద్రతల కోణంలోనే చూస్తామని …

చర్చలు విఫలం సంబురం లేదు.. ‘సాగర’ సమరమే

ఢిల్లీలో తెలంగాణ అంశంపై కేసీఆర్‌ జరుపుతున్న చర్చల సంగతేమైంది ? ఏమైతది ! మళ్లీ మొదటికొచ్చింది ! ”సమరం చేద్దాం. సాధిద్దాం. సమర ఫలితాన్ని సంబురాలుగా జరుపుకుందాం.” …

తెలంగాణ మార్చిలో పాల్గొంటరో..

రాజీనామా చేస్తరో మంత్రులే తేల్చుకోవాలి మీట్‌ది ప్రెస్‌లో కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 : తెలంగాణ మార్చ్‌లో పాల్గొం టారో ? లేక తెలంగాణ మంత్రు లు …

‘మార్చ్‌’ విజయవంతానికై ఉత్తరఅమెరికాలో ఉరిమిన జై తెలంగాణ

నాలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో భారీ ర్యాలీలు న్యూజెర్సీ : సెప్టెంబర్‌30న నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌కు మద్ధతుగా తెలంగాణ ఎన్నారైలు కదం తొక్కారు. .దేశ విదేశాల ఆవల …

విదేశీ ‘చిల్లర’ పెట్టుబడులకు సీడబ్ల్యూసీ బాసట

తెలంగాణ చర్చ రాలేదట ! న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 25 (జనంసాక్షి): ఎఫ్‌డిఐలకు అనుమతి, డీజిల్‌ ధర పెంపు, గ్యాస్‌ సిలెండర్ల పరిమితితో పాటు పలు ఆర్థిక సంస్కరణలకు …

తప్పని సరి పరిస్థితిలోనే చార్జీలు పెంచాం

సహకరించండి : బొత్స వేడుకోలు.. పెంపునకు గల కారణాలు వివరించారు. డీజిల్‌ ధర పెంపు వల్ల సంస్థపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే చార్జీల పెంపు అని …