ముఖ్యాంశాలు

చార్జీల మోతపై విపక్షాల ఆగ్రహం

బస్‌ భవన్‌ను ముట్టడించిన వామపక్షాలు హెదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి): ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై విపక్షాలు భగ్గుమన్నాయి. పెంచిన చార్జీలను తగ్గించా లని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో …

బొగ్గు కుంభకోణంపై

ఎన్డీఏ హయాం నుంచి తవ్వనున్న సీబీఐ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి) : దేశానికే మాయని మచ్చగా మిగిలిన బొగ్గు కుంభకోణాని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ సీరియస్‌గా …

‘కాసు ‘విగ్రహం ధ్వంసం కేసులో విమలక్క అరెస్ట్‌

హెదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి): తెలంగాణ యూనైటెడ్‌ ఫ్రంట్‌ నేత, గాయకురాలు విమలక్కను బంజా రాహిల్స్‌ పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. హైదరా బాద్‌లోని కేబీఆర్‌ …

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 7శాతం డీఎ పెంపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కరవు భత్యం (డియర్నెస్‌ అలవెన్స్‌)ను ప్రభుత్వం 7 శాతానికి పెంచింది. ఇందువల్ల తమ మూలవేతనం(బేసిక్‌పే) లో 72 శాతాన్ని …

వెనుకబడిన తరగతుల సంక్షేమానికి వెయ్యి కోట్లు

ముఖ్యమంత్రి కిరణ్‌ హెదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి): రాష్ట్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల బడ్జెట్‌ గత …

‘మార్చ్‌ ‘ ఆగదు మాజీ పీసీసీ చీఫ్‌ కేకే

ఢిల్లీకి చేరిన టీ ఎంపీలు 30 లోపే నిర్ణయం కోసం ఒత్తిడి పెంచుతాం కవాతుకు మద్దతు : టీ ఎంపీలు హెదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి): తెలంగాణ …

అంతరాష్ట్ర ఇసుక రవాణ ఇక నిషేదం

ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే ఉచితం అక్రమాలకు పాల్పడితే వాహనాలు సీజ్‌ కొత్త ఇసుక పాలసీని ప్రకటించిన మంత్రి గల్ల అరుణ హౖదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): క్యూబిక్‌ …

దళిత బాలికపై సామూహిక అత్యాచారం

హర్యానాలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య హర్యానా, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): హర్యానాలోని హిసార్‌ ప్రాంతంలో అగ్రవర్ణాల దురహం కారానికి దళిత బాలిక కుటుంబం …

ఆయన మూడు..ఈయన ఐదు నిమిషాలు..

అయిదురోజుల పాటూ..వాయిదాల పర్వం శాసనసభ సమావేశాల తీరుపై విపక్షాల పెదవివిరుపు ఆయన మూడు..ఈయన ఐదు నిమిషాలు.. అయిదురోజుల పాటూ..వాయిదాల పర్వం శాసనసభ సమావేశాల తీరుపై విపక్షాల పెదవివిరుపు …

చార్జీల పెంపు స్వల్పమే : ఎకె ఖాన్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): ఆర్టీసీ చార్జిలను స్వల్పంగానే పెంచామని ఆ సంస్థ ఎండి ఎకె ఖాన్‌ అన్నారు. ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు మరిన్ని మెరుగైన …