ముఖ్యాంశాలు

బోగారి రవి కుటుంబానికి, ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి అండగా ఉంటా – పిల్లి రామరాజు యాదవ్

తేలకంటి గూడెం కు చెందిన బోగారి రవి గారు అనారోగ్యంతో మరణించారు.. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి భార్య కి 10000/- పదివేలు …

కనీస విద్య అభ్యసన సామర్థ్యాలకై కృషి చేయాలి-ఏటీడబ్లుఓ

ఓ ఇల్లుకు పునాది ఎంత అవసరమో అలాగే విద్యార్థుల విద్య ప్రమాణాలు పెంపుకు బేసిక్  విద్య అంతే అవసరమని అందుచేత విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాల స్థాయిని …

మాదిగ జేఏసీ మండల అధ్యక్షులుగా కృష్ణ

నియామక పత్రం అందజేసిన చంద్రస్వామి మునుగోడు నవంబర్10(జనం సాక్షి): మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డా”పిడమర్తి రవి ఆదేశాల మేరకు మునుగోడు …

ఘనంగా గ్రంధాల సమస్థ చైర్మన్ రాజు గౌడ్ జన్మదిన వేడుకలు.

వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  రాజు గౌడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు శుభాభినందనలు తెలియజేశారు. తెరాస సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి  జిల్లా గ్రంథాలయ …

రాష్ట్ర ప్రభుత్వం చేస్తానన్న లక్షరూపాయల ఋణమాఫీ వెంటనే చేయాలి: సిపిఐ డిమాండ్

గరిడేపల్లి, నవంబర్ 10 (జనం సాక్షి): ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వమే నేరుగా క్వింటా మూడు వేల రూపాయల చొప్పున రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని …

మున్సిపల్ కార్మికులకు పిఆర్సి ని అమలు చేయాలి.

జాతీయ బీసీ సంఘం సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి. తాండూరు నవంబర్ 10(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కార్మికులు విధులను బహిష్కరించి గత ఆరు …

నీలకంఠం కుటుంబానికి, ఆర్థిక సహాయం అందించి ఎల్లవేళ్ళలా అండగా ఉంటా – పిల్లి రామరాజు యాదవ్

కనగల్ మండలం పర్వతగిరి కుమ్మరిగూడెం కి చెందిన నీలకంఠం బిక్షమయ్య గారు అనారోగ్యంతో మరణించారు.. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి తండ్రి కి …

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతోనే ఇండ్ల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం

ల్బీనగర్  ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఎన్నో ఏండ్లుగా కొన్ని ప్రాంతాల్లో ఇండ్ల రిజిస్ట్రేషన్ సమస్యలను  ఐటి మున్సిపల్ శాఖ మంత్రులు …

రాష్ట్ర ప్రభుత్వం చేస్తానన్న లక్షరూపాయల ఋణమాఫీ వెంటనే చేయాలి: సిపిఐ డిమాండ్

ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వమే నేరుగా క్వింటా  మూడు వేల రూపాయల చొప్పున రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు …

100 శాతం సబ్సిడీ తో ఉచిత చేప పిల్లల పంపిణీ

వనపర్తి జిల్లా మత్స్యకారులకు భరోసానిస్తున్న ప్రభుత్వం, 100 శాతం సబ్సిడీతో ఉచిత చేప పిల్లల పంపిణీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, మత్స్యకారులకు భరోసానిస్తూ, …