Main

రైతుల ఆత్మహత్యల నివారణకు ఏం చేస్తారో చెప్పండి

– రెండు రాష్ట్రాలను నిలదీసిన హైకోర్టు హైదరాబాద్‌,జనవరి 4(జనంసాక్షి):  రైతు ఆత్మహత్యల నివారణకు అమలు చేస్తున్న పథకాలు వివరించకపోవడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ, …

ఎర్రసూర్యుడు బర్ధన్‌ కన్నీటి వీడ్కోలు

న్యూఢిల్లీ,జనవరి 4(జనంసాక్షి):  కురువృద్ధ వామపక్ష అగ్రనేత ఏబీ బర్దన్‌ అంత్యక్రియలు సోమవారం దిల్లీలోని నిగంబోధ్‌లో పూర్తయ్యాయి. బర్దన్‌ అంత్యక్రియలకు వామపక్ష నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై …

గ్రేటర్‌ ఎన్నికల్లో ఓంటరి పోరాటం

– పొత్తుల్లేవు – సీఎం కేసీఆర్‌ – తెరాస తీర్ధం పుచ్చుకున్న విజయరామారావు హైదరాబాద్‌,జనవరి 3(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి …

పారా హుషార్‌..

– ఢిల్లీలో ముష్కరులు – ఇంటలీజెన్స్‌ హెచ్చరికలతో సోదాలు న్యూఢిల్లీ,జనవరి 3(జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటలిజెన్స్‌ బ్యూరో మరోసారి …

సిగ్నల్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌

– బృహత్ప్రణాళిక సిద్ధం – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి 3(జనంసాక్షి): హైదరాబాద్‌ మహానగరం ఇక సిగ్నల్‌ ఫ్రీ నగరంగా మారబోతుందని ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి …

శాస్త్రసాంకేతిక ఫలాలు ప్రజలకందించండి

– ప్రధాని మోదీ మైసూరు,జనవరి 3(జనంసాక్షి):శాస్త్రసాంకేతిక ఫలాలను ప్రజలకందించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని శాస్త్రవేత్తలకు …

ఢిల్లీలో పొల్యూషన్‌ కంట్రోల్‌

– సత్ఫలితాలనిస్తున్న సరిబేసి వాహనాల ప్రయోగం న్యూఢిల్లీ,జనవరి 3(జనంసాక్షి): అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘సరి-బేసి’ నెంబర్‌ ప్లేట్‌ విధానం విజయవంతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండోరోజు …

ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ

– కెబినెట్‌లో పలు కీలకనిర్ణయాలు – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి 2(జనంసాక్షి): కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ …

ఉగ్రవాదానికి ఇస్లాం వ్యతిరేకం

– ముంబైలో ముస్లింల ప్రచారం ముంబై,జనవరి2(జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పేట్రేగిపోతోంది. ఇస్లాం రాజ్యం స్థాపనే లక్ష్యమంటూ ఐఎస్‌ విధ్వంసాలకు పాల్పడుతోంది. సోషల్‌విూడియా, ఇతరత్ర మార్గల ద్వారా యువకులను …

హైదరాబాద్‌లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్ల జాతీయ సదస్సు

– గవర్నర్‌ను ఆహ్వానించిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ హైదరాబాద్‌,జనవరి 2(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌తో టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి సమావేశమయ్యారు. 2015 టీఎస్‌పీఎస్సీ రిపోర్టును గవర్నర్‌కు సమర్పించారు. అనంతరం …