Main

ఐఎస్‌ఐ ఏజెంట్‌ రంజిత్‌ సింగ్‌ అరెస్టు

– నిందితుడు ఏయిర్‌ఫోర్స్‌ మాజీ అధికారి న్యూఢిల్లీ,డిసెంబర్‌28(జనంసాక్షి):  పాకిస్థాన్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీకి గూఢచర్యం చేస్తున్న భారత ఎయిర్‌ఫోర్స్‌ మాజీ అధికారిని పంజాబ్‌లో అరెస్టు చేశారు. పాకిస్థాన్‌ ఇంటర్‌ …

గుజరాత్‌ రచయిత రఘువీర్‌కు జ్ఞానపీఠ్‌ అవార్డు

న్యూఢిల్లీ,డిసెంబర్‌28(జనంసాక్షి): ప్రముఖ గుజరాతీ రచయిత రఘువీర్‌ చౌదరికి  దేశ సాహిత్య రంగంలోనే అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్‌ అవార్డు వరించింది. 2015 సంవత్సరానికిగాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. …

రాజన్న సన్నిధిలో సీఎం కేసీఆర్‌

వేములవాడ, డిసెంబర్‌,28(జనంసాక్షి) :  తెలంగాణ సీఎం కేసీఆర్‌ దంపతులు కరీంనగర్‌ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారినిసోమవారం దర్శించుకున్నారు. ఎరవెల్లి ఫాం హౌస్‌లో ఆయుత చండీ యాగం ముగించుకున్న …

కుటుంబ సభ్యులతో రాష్ట్రపతిని కలిసిన సీఎం కేసీఆర్‌

న్యూఢిల్లీ,డిసెంబర్‌28(జనంసాక్షి):: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ అయ్యారు. కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి నిలయానికి వెళ్లి ప్రణబ్‌ను …

పేదలకే సబ్బీడీ గ్యాస్‌

– 10 లక్షల ఆదాయ పరిమితి దాటితే రాయితీ ఉండదు న్యూఢిల్లీ,డిసెంబర్‌28(జనంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం సంపన్నులకు వంటగ్యాస్‌ సబ్సిడీలో కోత పెట్టింది. ఇక అర్హులకే సబ్సిడీని పక్కాగా …

సీబీఐ విచారణ జరపండి

– డీడీసీఏ అవినీతిపై కీర్తి అజాద్‌ డిమాండ్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌28(జనంసాక్షి): దిల్లీ క్రికెట్‌ సంఘం(డీడీసీఏ) కేసుపై సీబీఐ విచారణ చేపట్టాలని సస్పెండ్‌ అయిన భాజపా ఎంపీ కీర్తి ఆజాద్‌ …

కాల్‌మనీ దుర్మార్గులను హతమారుస్తాం

– అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి శిక్ష తప్పదు – మావోయిస్టు పార్టీ హెచ్చరిక హైదరాబాద్‌,డిసెంబర్‌28(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మావోయిస్టులు సోమవారం బహిరంగ లేఖ రాశారు. కాల్‌ …

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం

– 99.7 శాతం పోలింగ్‌ – 30న ఓట్ల లెక్కింపు – ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌,డిసెంబరు 27(జనంసాక్షి) :స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ …

అమెరికాలో భారీ టోర్నడోలు

-11 మంది మృతి టెక్సాస్‌,డిసెంబరు 27(జనంసాక్షి) :అగ్రరాజ్యం అమెరికాను భారీ తుఫాన్‌, టోర్నడోలు కుదిపేస్తున్నాయి. ఉత్తర టెక్సాస్‌లో తుఫాన్‌, టోర్నడోలు విరుచుకుపడటంతో 11 మంది చనిపోయారు. శనివారం …

పంజాబ్‌ ఎన్నికలో పాల్గొనున్న కేజ్రీవాల్‌

– నా ఇంటిపై సీబీఐ దాడుల చేస్తే మఫ్లర్‌లే దొరుకుతాయి – ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఢిల్లీ,డిసెంబరు 27(జనంసాక్షి) :2017లో పంజాబ్‌లో జరుగనున్న సాధారణ ఎన్నికలకు ఢిల్లీ …