బిజినెస్

తెలంగాణలో కుటుంబపాలన

– దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జనంసాక్షి): తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన సాగిస్తున్నారని… దీనిపై అన్ని పార్టీలు పోరాడాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన …

పద్మశ్రీ వాపస్‌

– మతహింస భావప్రకటన స్వేచ్ఛపై దాడికి నిరసన – పంజాబీ రచయిత్రి దలీప్‌కౌర్‌ తివానా న్యూఢిల్లీ అక్టోబర్‌13(జనంసాక్షి): దేశంలో జరుగుతున్న మతహింస, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడికి …

రైతుల కోసం హైకోర్టుకు కోదండరామ్‌

– ఆత్మహత్యలపై ఇంప్లిన్‌ పిటీషన్‌ దాఖలు హైదరాబాద్‌,అక్టోబర్‌13(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ఆచార్య కోదండరామ్‌ మంగళవారం హైకోర్టులో …

జగన్‌ దీక్ష భగ్నం

గుంటూరు, అక్టోబర్‌13(జనంసాక్షి): ప్రత్యేక ¬దాకోసం నిరవధిక దీక్ష చేపట్టిన వైకాపా అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దీక్షను పోలీసలుఉ భగ్నం చేశారు. మంగళవారం వేకువజామున జగన్‌ను పోలీసులు …

బీహార్‌ తొలిదశ పోలింగ్‌ ప్రశాంతం

– 57 శాతం ఓటింగ్‌ పాట్నా, అక్టోబర్‌12(జనంసాక్షి): హైదరాబాద్‌: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ముగిసింది. 49 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్‌ జరగగా 57 శాతం …

శివసేన దుశ్చర్య

– కులకర్ణి ముఖానికి నల్ల రంగు – శివసేన చర్యను ఖండించిన అద్వానీ ముంబై,అక్టోబర్‌12(జనంసాక్షి): పాకిస్థాన్‌ మాజీ మంత్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించొద్దని నిరసన వ్యక్తం చేస్తూ …

దొడ్డు బియ్యం పాలిష్‌ చేస్తే సన్నబియ్యం కావు

– ఎన్నడైనా హాస్టళ్లలలో ఉన్నారా..? – కనీసం బస చేశారా? – రేవంత్‌పై ఈటెల ఫైర్‌ హైదరాబాద్‌  అక్టోబర్‌12(జనంసాక్షి): దేశంలో ఎక్కడా లేని విధంగా హాస్టల్‌ విద్యార్థులకు …

రైతులపట్ల సర్కారు అనుకూల ధోరణి ప్రదర్శించాలి

– ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌12(జనంసాక్షి): రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డ దృష్ట్యా కరువు మండలాలను గుర్తించి ప్రకటించాలని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ఆచార్య కోదండరాం …

నేపాల్‌ నూతన ప్రధానిగా కేపీ శర్మ ప్రమాణం

కాట్మాండ్‌ అక్టోబర్‌12(జనంసాక్షి): నేపాల్‌ నూతన ప్రధానిగా ఖడ్గ ప్రసాద్‌ శర్మ ప్రమాణం చేశారు.నిరాడబరంగా సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో నేపాల్‌ రాష్ట్రపతి బరన్‌యాదవ్‌ ఆయనచే ప్రమాణం చేయించారు.అంతకు …

ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించింది

– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ అక్టోబర్‌ 11 (జనంసాక్షి): ఎమర్జెన్సీ చీకటి రోజులు దేశ ప్రజాస్వామానికి తీవ్ర విఘాతం కలిగించాయని,  ఆ సమయంలోనే దేశంలో నూతన …