బిజినెస్

వాటర్‌గ్రిడ్‌ భేష్‌

– అఖిలేష్‌ యాదవ్‌ – యూపీ సీఎంతో మంత్రి కేటీఆర్‌ భేటీ లక్నో అక్టోబర్‌ 15 (జనంసాక్షి): వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు జాతీయస్థాయితో పాటు.. అన్ని రాష్ట్రాల్లోనూ …

ఢిల్లీలో మరో ప్రత్యూష

– ఏడు నెలలుగా చిత్రహింసలు గుర్గావ్‌ (న్యూఢిల్లీ), అక్టోబర్‌ 15 (జనంసాక్షి): చిన్నారులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ప్రబుద్ధులు ఇంకా దేశంలో కోకొల్లలుగా ఉన్నారు. ఢిల్లీ చేరువలోని గుర్గావ్‌లో …

భారత్‌ మతస్వేచ్ఛ హరిస్తోంది

– మోదీ సర్కారుపై అమెరికా ఫైర్‌ వాషింగ్టన్‌, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): భారత్‌లో మత స్వేచ్ఛను హరిస్తున్నారంటూ మోదీ ప్రభుత్వంపై అమెరికా ఆరోపణలు గుప్పించింది. 2014-అంతర్జాతీయ మత …

ఇండియాకు రానున్న గీతా

– తల్లిదండ్రులను గుర్తించిన యువతి – 15 ఏళ్ల తరువాత తల్లి ఒడికి పాకిస్థాన్‌  అక్టోబర్‌ 15 (జనంసాక్షి): పాకిస్థాన్‌ లో ఉన్న గీత తిరిగి భారత్‌ …

ఏ.వి.నర్సింగరావు జీవితం విలక్షణం, ఆదర్శం

– శతజయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ అక్టోబర్‌14(జనంసాక్షి): జేవీ నర్సింగరావు విలక్షణమైన వ్యక్తి అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం మంచిని… చెడునూ భరిస్తూ వెళ్లిన వ్యక్తి …

రైతన్న సమస్యలపై మరో పోరు

– తెలంగాణ తరహాలో ఉద్యమం – రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రొఫెసర్‌ కోదండరాం వరంగల్‌ అక్టోబర్‌14(జనంసాక్షి): రైతుల సమస్యలు పరిష్కారానికి మరో పోరుకు సిద్ధం కావాలని , …

ఎట్టకేలకు దాద్రిపై నోరు విప్పిన ప్రధాని

– దాద్రి ఘటన దురదృష్టకరం మోదీ న్యూఢిల్లీ,అక్టోబర్‌14(జనంసాక్షి): దాద్రీ ఘటనపై ఎట్టకేలకు ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పారు. దాద్రీ ఘటన దురదృష్టకరమన్నారు. దాద్రీ ఘటనలో కేంద్రం తప్పేముందని, …

జనవరి 23 నుంచి దస్త్రాలు బహిర్గతం చేస్తాం

– మోడీని కలిసిన నేతాజీ కుటుంబసభ్యులు ఢిల్లీ అక్టోబర్‌14(జనంసాక్షి): వచ్చే జనవరి 23 నుంచి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు సంబంధించిన దస్‌ాలను బహిర్గతం చేస్తామని ప్రధాని మోదీ …

అక్రమాల నివారణకు టాస్క్‌ఫోర్స్‌

– మంత్రి ఈటల హైదరాబాద్‌ అక్టోబర్‌14(జనంసాక్షి): పౌరసరఫరాల శాఖలో అక్రమాల నివారణకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పౌరసరఫరాల …

వీరప్పన్‌ భార్య అన్నదానం చేసుకోవచ్చు

– మద్రాస్‌ హైకోర్టు చెన్నై అక్టోబర్‌13(జనంసాక్షి): గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మికి అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు మద్రాస్‌ హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రతీ ఏడాదిలాగే ఈ …