బిజినెస్

విరమణ ఉద్యోగానికే..

ఉద్యమం కొనసాగుతుంది – ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడుతాం – ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌ అక్టోబర్‌ 11 (జనంసాక్షి): విరమణ ఉద్యోగానికేనని ఉద్యమానికి కాదని సంపూర్ణ ప్రజాస్వామ్మ …

నేపాల్‌ కోటపై ఎర్రజెండా

– నేపాల్‌ కొత్త ప్రధాని కెపీ.శర్మ కఠ్మాండు అక్టోబర్‌ 11 (జనంసాక్షి):నేపాల్‌ కోట పై ఎర్రజండా ఎగిరింది.  ఇటీవలే నూతన రాజ్యాంగాన్ని స్వీకరించిన నేపాల్‌ కు కొత్త …

నితీష్‌.. ఫేస్‌ బుక్‌లో ఫేస్‌ టూ ఫేస్‌

పట్నా అక్టోబర్‌ 11 (జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో ¬రా¬రీగా తలపడుతున్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఓటర్లను ఆకర్షించడానికి వీలున్న ఆ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. మరికొది …

ప్రముఖ నటి మనోరమ అంత్యక్రియలు పూర్తి

చెన్నై అక్టోబర్‌ 11 (జనంసాక్షి): శనివారం మృతి చెందిన మనోరమకు అదివారం నాడు అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్‌ నటి మనోరమ అంత్యక్రియలు చెన్నైలోని మైలాపూర్‌ స్మశానవాటికలో ఆదివారం …

మైనార్టీ కమీషన్‌ గుర్తింపుతోనే ప్రభుత్వ నిధులు

మైనార్టీ సంస్థలు వాణిజ్య ధోరణులు విడనాడాలి పేదమైనార్టీలకు విద్యా బుద్దుల కల్పనకు దోహదం జాతీయ మైనార్టీ విద్యాకమీషన్‌ సభ్యులు జాఫర్‌ ఆఘా కరీంనగర్‌, అక్టోబర్‌ 10(జనంసాక్షి): జాతీయ …

టర్కీలో జంట పేలుళ్లు

– 86 మంది మృతి హైదరాబాద్‌ అక్టోబర్‌10(జనంసాక్షి): టర్కీలోని అంకారా రైల్వేస్టేషన్‌ సమీపంలో సంభవించిన జంట పేలుళ్లు ఘటనలో 86 మంది మృతి చెందినట్లు టర్కీ ¬ంశాఖ …

రైతులు ఆత్మహత్యలు చేసపకోవద్దు

– కర్ణాటకలో రాహుల్‌ పర్యటన హైదరాబాద్‌ అక్టోబర్‌10(జనంసాక్షి): సమస్యలకు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. కర్ణాటకలో కరువు పీడిత ప్రాంతాల్లో …

మంగారి రాజేందర్‌తో సహా సర్వీస్‌ కమీషన్‌కు ఐదుగురు సభ్యుల నియామకం

హైదరాబాద్‌,అక్టోబర్‌10(జనంసాక్షి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో అదనపు సభ్యులను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రముఖ రచయిత, సెషన్స్‌ కోర్టు జడ్జి , జ్యూడిషరి …

బీహార్‌లో ముగిసిన మొదటి విడత ప్రచారం

– మహా కూటమి ముందంజ పాట్నా అక్టోబర్‌10(జనంసాక్షి): బిహార్‌ ఎన్నికలు అటు భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకు.. ఇటు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల పొత్తుతో ఏర్పడిన లౌకికకూటమికి ప్రతిష్ఠాత్మకంగా …

నేడు బంద్‌ విజయవంతం చేయండి

– తెలంగాణ ప్రజాస్వామిక వేదిక పిలుపు హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 జనంసాక్షి): రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, ఎన్‌కౌంటర్లపై ప్రభుత్వం విధానం ప్రకటించాలని తదితర డిమాండ్లతో తెలంగాణ …