బిజినెస్

దాద్రి ఘటన దురుదృష్టకరం

– భారతీయతను దెబ్బతీయోద్దు – స్పందించిన రాష్ట్రపతి న్యూఢిల్లీ,అక్టోబర్‌7(జనంసాక్షి): భారతీయ నాగరికత, నైతిక విలువలను దిగజార్చనీయవద్దని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత్‌ సకల …

అక్బరుద్దీన్‌ అరెస్టుకు వారెంటు జారీ

పాట్నా,అక్టోబర్‌7(జనంసాక్షి): బీహార్‌ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఉద్రేకపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన  ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ అరెస్ట్‌కు రంగం సిద్దం అయ్యింది. అతడిని అరెస్ట్‌ చేయాలని కిషన్‌గంజ్‌ …

నల్లధనమేమైంది?

– 15 లక్షలు ఖాతాల్లోకి ఎందుకు రాలేదు – రైతు ఆత్మహత్యలపై మౌనమేలా? – ప్రధాని మోదీపై రాహుల్‌ ఫైర్‌ లక్నో,అక్టోబర్‌7(జనంసాక్షి): బీహార్‌ కు ప్రత్యేక ¬దా …

కల్తీకల్లు మరణాలు లేవట!

– సభలో మంత్రి పద్మారావు హైదరాబాద్‌,అక్టోబర్‌7(జనంసాక్షి): ఓ వైపు కల్తీ కల్లు మరణాలతో రాష్ట్రం అట్టుడుతుంటే కల్తీకల్లు తాగి ఇప్పటివరకు ఎవరూ మరణించినట్లుగా అధికారిక సమాచారమేది లేదని …

భారత్‌లో ఫేస్‌బుక్‌దే జోరు!

సామాజిక వెబ్‌సైట్లలో ఫేస్‌బుక్ అగ్రస్థానంలో దూసుకుపోతున్నది. ఇతర సామాజిక వెబ్‌సైట్ల కంటే భారత్‌లో అత్యధిక మంది ఫేస్‌బుక్‌నే వినియోగిస్తున్నారని అంతర్జాతీయ పరిశోధన సంస్థ టీఎన్‌ఎస్ నిర్వహించిన సర్వేలో …

ఒకేసారి రుణమాఫీకి ప్రయత్నిస్తున్నాం

మంత్రి పోచారం హైదరాబాద్‌ అక్టోబర్‌6(జనంసాక్షి): రైతుల రుణాలను వీలైనంత త్వరగా బ్యాంకులకు వన్‌ టైం సెటిల్‌ మెంట్‌ ద్వారా చెల్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి …

వాటర్‌ గ్రిడ్‌తో తెలంగాణకు జలహారం

– అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌6(జనంసాక్షి): వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ఇంటింటికి తాగునీటి పథకం ప్రపంచంలోనే మొదటిదని, వాటర్‌గ్రిడ్‌ పూర్తయితే తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని …

అన్నదాతలూ.. ఆత్మహత్యలొద్దు

– ప్రొ|| కోదండరామ్‌ నల్లగొండ జిల్లా, అక్టోబర్‌6(జనంసాక్షి): రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని రాజకీయ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ కోదండరాం అన్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం …

రుణమాఫీపై స్పష్టత ఇవ్వండి

– 9 డెడ్‌లైన్‌ – రమణ అల్టిమేటం మెదక్‌, అక్టోబర్‌6(జనంసాక్షి): రైతు రుణమాఫీపై ఈ నెల 9వతేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధిస్తున్నామని తెలంగాణ తెలుగుదేశం …

అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌

– పేదల పొట్టలు కొడితే ఊరుకోం – అసెంబ్లీలో  రేషన్‌ డీలర్లను హెచ్చరించిన మంత్రి ఈటల హైదరాబాద్‌,అక్టోబర్‌6(జనంసాక్షి): బియ్యం సరఫరా విషయంలో అక్రమాలకు పాల్పడిన వారిని పీడీ …