బిజినెస్

నేడు ఈద్‌-ఉల్‌-ఫితర్‌

ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : ముస్లింల అతి పవిత్ర పర్వదినం ఈద్‌-ఉల్‌-ఫితర్‌ను మంగళవారం జరుపుకోనున్నారు. సోమవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక …

ఎయిమ్స్‌ తరహాలో తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌

ఒకే చోట 200 ఎకరాల స్థలం ఉండేలా చూడండి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ లేఖ న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : తెలంగాణలో …

వర్షం.. హర్షం

అల్పపీడనం రూపంలో ఆదుకున్న వరుణుడు తెలంగాణలో భారీ వర్షాలు హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : ఎట్టకేలకు వరుణుడు తుపాను రూపంలో రైతులపై కరుణ చూపాడు. అల్పపీడన …

మాసాయిపేట ప్రమాదంపై రాష్ట్రపతి సంతాపం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : మాసాయిపేట ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన …

30న ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ 30న విడుదల చేయాలని ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ …

అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాదే భేష్‌

ఐటీ రంగంలో మన షహర్‌కు తిరుగులేదు విప్రోతో హైదరాబాద్‌కు అనుబంధం సీఎం కేసీఆర్‌తో విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ భేటీ హైదరాబాద్‌, జులై 27 (జనంసాక్షి) : …

సహరన్‌పూర్‌లో కనిపిస్తే కాల్చివేత

కర్ఫ్యూ విధింపు.. కొనసాగుతున్న ఉద్రిక్తత 38 మంది అరెస్టు లక్నో, జూలై 27 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో కనిపిస్తే కాల్చివేతకు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు …

18ఎఫ్‌ ఎత్తివేయాలి

ఎక్కడివారక్కడే పనిచేయాలి ఆంధ్ర సర్కార్‌ కన్నుసన్నల్లో కమల్‌నాథన్‌ కమిటీ కేంద్ర హోం శాఖను కలుస్తాం : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) : ఉద్యోగుల విభజన …

సోనియా ఇంట్లో ఇఫ్తార్‌ విందు

న్యూఢిల్లీ, జూలై 27 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తన నివాసం టెన్‌ జన్‌పథ్‌లో ఆదివారం సాయంత్రం పార్టీ నేతలకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. …

కాల్పుల విరమణ @ 24 గంటలు

హమాస్‌ అంగీకారం జెరూసలేం/గాజా, జూలై 27 (జనంసాక్షి) : వందలాది మంది సామాన్యులను బలితీసుకుంటోన్న ఇజ్రాయెల్‌, హమాస్‌ మిలిటెంట్ల ఆధిపత్య పోరాటానికి కాస్త విరామం దొరికింది. కాల్పుల …

తాజావార్తలు