బిజినెస్

ఉన్నత విద్యలో సంస్కరణలు ప్రవేశపెట్టాలి

పేదలకు న్యాయవిద్య అందాలి విశ్వవిద్యాలయాల్లో మరిన్ని పరిశోధనలు అవసరం నల్సార్‌ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : ఉన్నత విద్యావ్యవస్థలో …

ఇద్దరు చంద్రుల కరచాలనం

బేగంపేట విమానాశ్రయంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం హైదరాబాద్‌,ఆగష్టు2: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వచ్చిన సందర్భంగా ఇద్దరు సిఎంలు ఒక్కటయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఉమ్మడి …

తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటు

టి.సర్కారు మరో కీలక నిర్ణయం హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటుకు టి.సర్కారు శ్రీకారం చుట్టింది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వివాదం నేపథ్యంలో …

గృహ నిర్మాణంలో కలిసి పనిచేద్దాం

ప్రపంచ మేయర్ల సదస్సుకు మోడీని ఆహ్వానిద్దాం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : గృహ నిర్మాణ రంగంలో కలిసి పనిచేద్దామని కేంద్ర …

పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు

కాల్పుల ఘటనాస్థలాన్ని పరిశీలించిన ¬ంమంత్రి హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు అందజేస్తామని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కాల్పుల ఘటనాస్థలాన్ని ఆయన …

కాల్పుల విరమణ హుష్‌కాకి

యథేచ్ఛగా ఇజ్రాయిల్‌ దాడులు యుఎస్‌, యుఎన్‌ సీజ్‌ఫైర్‌ ప్రకటన బేఖాతరు తాజా దాడుల్లో 50మంది మృతి 1500కు చేరిన మృతులు ఇజ్రాయిల్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించిన బొలీవియా …

అర్హులందరికీ ఫీజు

తప్పుడు ధృవపత్రాలు వస్తే కలెక్టర్లదే బాధ్యత తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్‌ భరోసా హైదరాబాద్‌, ఆగస్ట్‌1 (జనంసాక్షి) : అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు …

మావోయిస్టు దంపతుల లొంగుబాటు

హైదరాబాద్‌, ఆగస్ట్‌1 (జనంసాక్షి) : మావోయిస్టు అగ్రనేత కె.రవీందర్‌ అలియాస్‌ అర్జున్‌ దంపతులు తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ ఎదుట శుక్రవారం లొంగిపోయారు. వీరిద్దరు మావోయిస్టు పార్టీలో సుదీర్ఘకాలంగా …

సోనియా మనస్తాపం చెందిందనడానికి అదే రుజువు

నట్వర్‌ సింగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 1 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా మనస్తాపం చెందిందనడానికి ఆమె తీవ్ర ప్రతిస్పందనే నిదర్శనమని కాంగ్రెస్‌ పార్టీ మాజీ నాయకుడు …

ముజాఫర్‌ అలీకి రాజీవ్‌ సద్భావనా అవార్డు

హైదరాబాద్‌, ఆగస్టు 1 (జనంసాక్షి) ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత, ఫ్యాషన్‌ డిజైనర్‌, కవి, కళాకారుడు ముజఫర్‌ అలీకి రాజీవ్‌గాంధీ నేషనల్‌ సద్భావన అవార్డు లభించింది. ఉమ్రావ్‌జాన్‌, …

తాజావార్తలు