బిజినెస్

రాజ్యసభలో చర్చకు విపక్షాల పట్టు

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ భీతావహ దాడుల ఉదంతం రాజ్యసభను కుదిపేసింది. ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అంతులేకుండా పోతున్న అక్కడి హింసపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ …

గవర్నర్‌ అధికారాలు సహించం

– కేంద్రంపై జాతీయ స్థాయిలో యుద్ధం ప్రకటిస్తా – దేశంలోని ముఖ్యమంత్రులను ఏకం చేస్తాం – మా అధికారాల దురక్రమణే – ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, జులై16 …

వేద్‌ప్రకాశ్‌, సయీద్‌ భేటీ వ్యవహారంపై ఉభయ సభల్లో రగడ

వైదిక్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత : రాహుల్‌ న్యూఢిల్లీ, జూలై 15 (జనంసాక్షి) : జర్నలిస్టు వేదప్రకాశ్‌ వైదిక్‌, ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌తో భేటీ వ్యవహారం వరుసగా రెండోరోజూ …

మన హైదరాబాద్‌ ఇక డిజిటల్‌ సిటీ

పెట్టుబడులకు మన నగరమే సురక్షితం పారిశ్రామికవేత్తలకు సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహకాలు హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి) : మన హైదరాబాద్‌ ఇక డిజిటల్‌ సిటీగా రూపాంతరం చెందనుంది. …

తెలంగాణపై మోడీ సర్కార్‌ సవతి తల్లి ప్రేమ

ఎన్‌డీఏ పక్షాలకు ఒకలా.. విపక్షాలకు మరోలా? కేంద్ర ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శ హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి) : నవజాత శిశువు తెలంగాణ ఎదుగుదలను అడ్డుకునేందుకు …

నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

పలు కీలకాంశాలపై నిర్ణయం హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం బుధవారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ సమావేశం …

శ్రమ దోపిడీకి స్వస్తి

కనీస వేతనాల చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం : మంత్రి నాయిని హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి) : కార్మికుల శ్రమ దోపిడీకి అడ్డుకట్ట వేస్తామని, కార్మిక …

పెద్దల సభ సాక్షిగా ఆదివాసీలను ముంచేశారు

అడవి బిడ్డల జీవితాలతో ఆడుకోవద్దు : కేకే మోడీ, రాజ్‌నాథ్‌.. భద్రాచలం ఏజెన్సీకి రండి : వీహెచ్‌ బిల్లును వ్యతిరేకించిన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఎంపీలు రంగుమార్చిన కాంగ్రెస్‌.. …

ఆదివాసుల్ని ముంచే ప్రాజెక్టే పోలవరం

జంతర్‌ మంతర్‌ వద్ద జేఏసీ ధర్నా న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) : పోలవరం ఆదివాసుల్ని ముంచే ప్రాజెక్టేనని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. …

శాస్త్రీయ వ్యవసాయం దిశగా తెలంగాణ

ఇక్రిశాట్‌తో అనుసంధానం బంగారు తెలంగాణాకు ప్రణాళికలు హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : తెలంగాణాను విత్తనోత్పత్తి కేంద్రంగా, …