బిజినెస్

జెడ్పీలపై గులాబీ జెండా ఎగరాలి

షరిషత్‌ల కైవసంపై కేసీఆర్‌ నజర్‌ హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) : జిల్లా పరిషత్‌లపై గులాబీ జెండా ఎగరాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంత్రులను ఆదేశించారు. ఆదివారం …

గంగాజమున తెహజీబ్‌

అటు రంజాన్‌.. ఇటు బోనాలు తొలి తెలంగాణ రెండు పండుగలు షురూ హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) : గంగాజమున తెహజీబ్‌కు ప్రతీకయిన మన హైదరాబాద్‌ నగరంలో …

నాగార్జున చెరువు మింగాడు

ఎన్‌ కన్వెన్షన్‌ కబ్జాయే నిర్దారించిన జీహెచ్‌ఎంసీ అధికారులు హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) : గురుకుల ట్రస్టు భూముల్లో పాగా వేసిన బడాబాబుల భరతం పట్టేందుకు ప్రభుత్వం …

రాజకీయ విలువల్ని పాటించండి

కొత్త ఎంపీలకు మోడీ ఉద్బోధ న్యూఢిల్లీ, జూన్‌ 28 (జనంసాక్షి) : ప్రజా జీవితంలో ఉన్నత విలువలతో జీవించాలని ప్రజాస్వామ్య విలువలు పరిక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ …

త్వరలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

గవర్నర్‌ను కలిసిన కేసీఆర్‌ చైర్మన్‌గా కోదండరామ్‌? హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు …

పోలవరం పనిపడతాం

మనల్ని ముంచే ప్రాజెక్టు కట్టొద్దు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) : పోలవరం ప్రాజెక్ట్‌ పనిపడతామని టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ …

చెన్నైలో ఘోరం

కుప్పకూలిన 13 అంతస్తుల భవంతి ఏడుగురి మృతి శిథిలాల కింద 190 మంది ఢిల్లీలో మరో ఘోరం : ఏడుగురి మృతి చెన్నై/న్యూఢిల్లీ, జూన్‌ 28 (జనంసాక్షి) …

వక్ఫ్‌ భూములను కక్కిస్తాం

80 శాతం అన్యాక్రాంతం : మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి, జూన్‌ 27 (జనంసాక్షి) : అన్యాక్రాంతమైన వక్ఫ్‌ భూములను కక్కిస్తామని, త్వరలోనే తిరిగి స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర …

వైఫై నగరంగా హైదరాబాద్‌

ఐటీకి కేరాఫ్‌ మనమే : మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : హైదరాబాద్‌ నగరాన్ని వైఫై నగరంగా అభివృద్ధి చేస్తామని, నగర వాసులకు ఫ్రీ …

మావోయిస్టులతో చర్చలు లేవు

తలుపులేసిన హోం మంత్రి రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ, జూన్‌ 27 (జనంసాక్షి) : మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. కేంద్రంలో …