మహబూబాబాద్

అమ్మా లే రోడ్డుమీద వచ్చే జనాలు ఏమైనా చేస్తారేమో వెళ్లిపోదాం

వానరంలోనూ మాతృత్వం మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్25(జనంసాక్షి) సృష్టిలో తల్లిప్రేమ కు మించినది మరొకటి లేదు.ఆ మాతృత్వానికి కొలమానం అంతకంటే లేదు.ఈ మాటలకు సజీవరూపమే ఈ దృశ్యం. చనిపోయిన తల్లికోసం …

జిల్లా ప్రజలకు బతుకమ్మ ఉత్సవాల శుభాకాంక్షలు

-మహబూబాబాద్ కలెక్టర్ శశాంక మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్ 25(జనంసాక్షి) జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ కె.శశాంక బతుకమ్మ ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుండి 9 రోజుల పాటు …

అమ్మా లే రోడ్డుమీద వచ్చే జనాలు ఏమైనా చేస్తారేమో వెళ్లిపోదాం

  వానరంలోనూ మాతృత్వం   మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్25(జనంసాక్షి)   సృష్టిలో తల్లిప్రేమ కు మించినది మరొకటి లేదు.ఆ మాతృత్వానికి కొలమానం అంతకంటే లేదు.ఈ మాటలకు సజీవరూపమే ఈ …

ఉత్తమ ఎంప్లాయిస్ అవార్డు అందుకున్న నల్లమాస శ్రావణ్ కుమార్

  కురవి సెప్టెంబర్-24 (జనం సాక్షి న్యూస్) కురవి మండలం మొగలిచెర్ల గ్రామానికి చెందిన నలమాస లచ్చయ్య కుమారుడు నల్లమాస శ్రావణ్ కుమార్ ఉమ్మడి వరంగల్ జిల్లా …

విద్యార్థులతో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని జన్మదిన వేడుకలు

  -కస్తూర్భా గాంధీ పాఠశాలలో జన్మదిన వేడుకలు జరుపుకున్న ఉమా మహేశ్వరి -శుభాకాంక్షలు తెలుపిన జడ్పీటీసీ ఝాన్సీ లక్ష్మీ, ఉపాధ్యాయినిలు మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్23(జనంసాక్షి) గార్ల మండలానికి చెందిన …

తెలంగాణ సాయుధ పోరాట యోధులు రామయ్యకు నివాళులు

-నివాళులర్పించారు పోచారం తెరాస నాయకులు మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్23(జనంసాక్షి) తెలంగాణ సాయుధ పొరతాయోధులు మర్రికంటి రామయ్య(105) గురువారం తన స్వగ్రామమైన గార్ల మండలం కొత్త పోచారం గ్రామంలో గురువారం …

తాళ్లసంకీస శివారు బిల్య తండా వద్ద రోడ్డు ప్రమాదం

ఎదురెదురుకోస్తున్న కారు,ఆటో డీ క్షేత్రగతులను పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించిన -సిరోల్ ఎస్సై లావుడ్యా నరేష్ కురివి సెప్టెంబర్-22 (జనం సాక్షి న్యూస్) మహబూబాబాద్ జిల్లా కురవి …

నూతన సాయిరాం బిర్యానీ సెంటర్ ను ప్రారంభించిన

రాష్ట్ర యూత్ నాయకులు గూగులోత్ రవి నాయక్ కురవి సెప్టెంబర్-22 (జనం సాక్షి న్యూస్) కురవి మండలం కంచర్ల గూడెం తండాకు చెందిన సీతారాం డోర్నకల్ నుండి …

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మోత్కూర్ సెప్టెంబర్ 22 జనంసాక్షి : మండలంలోని దాచారం గ్రామానికి చెందిన అన్నారపు యాదగిరి (61) అనారోగ్యంతో గురువారం మరణించడంతో మృతుని కుటుంబానికి సింగిల్ విండో డైరెక్టర్, …

శ్రీ వీరభద్ర ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్షాపును ప్రారంభించిన

జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బజ్జురి ఉమా పిచ్చిరెడ్డి కురవి సెప్టెంబర్-21 (జనం సాక్షి న్యూస్) కురవి మండలం రాజోలు గ్రామంలోని ప్రధాన రహదారి ప్రక్కన …