300 మందిని హతమార్చిన ఐఎస్ఐఎస్..
ఇరాక్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 300 మందిని దారుణంగా హత్య చేశారు.
ఇరాక్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 300 మందిని దారుణంగా హత్య చేశారు.
లాస్వేగాస్: కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) మధ్య జరిగిన ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ లో మేవెదర్ విజయం సాధించాడు.
లాస్వేగాస్: మహా బలుల యుద్ధం మొదలైంది. కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) ముఖాముఖి తలపడుతున్నారు.
లాస్వేగాస్: బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన పోరు జరగనుంది. కింగ్స్ ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్స్) ముఖాముఖి తలపడనున్నారు.
కాట్మండు: నేపాల్ లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైనట్టు సమాచారం.
నేపాల్ : భూకంపం ధాటికి నేపాల్ లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రం నాటికి మృతుల సంఖ్య 5,057 కు చేరుకుంది.