నేపాలో భూకంపం..
కాట్మండు: నేపాల్ లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైనట్టు సమాచారం.
కాట్మండు: నేపాల్ లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైనట్టు సమాచారం.
నేపాల్ : భూకంపం ధాటికి నేపాల్ లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రం నాటికి మృతుల సంఖ్య 5,057 కు చేరుకుంది.
నేపాల్ : భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 3,729 కు చేరింది.
కాట్మండు: భూకంపం నేపాల్ను కకావికలం చేసింది. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 2,300 మంది మరణించారు. మరో 5,850 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.