అంతర్జాతీయం
భూకంపం..3,729 మృతులు..
నేపాల్ : భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 3,729 కు చేరింది.
నేపాల్ లో మృతులు 2,300..
కాట్మండు: భూకంపం నేపాల్ను కకావికలం చేసింది. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 2,300 మంది మరణించారు. మరో 5,850 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
అమెరికా పది లక్షల డాలర్ల తక్షణ సాయం..
నేపాల్ : భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ దేశానికి అమెరికా 10లక్షల డాలర్ల తక్షణ సాయం ప్రకటించింది.
కాట్మండులో భారీ వర్షం..
కాట్మండు : భూకంపం అతలాకుతలమైన కాట్మండులో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. వడగండ్లతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో అక్కడి విమానాశ్రయాన్ని మూసివేశారు.
నేపాల్ లో 2,250 మంది మృతి..
నేపాల్ : భూకంపం సృష్టించిన విలయానికి 2,250 మంది మృతి చెందారు. 5వేలకు పైగా క్షతగాత్రులయ్యారు.
నేపాల్ లో కరీంనగర్ వాసులు క్షేమం..
నేపాల్: నేపాల్లో కరీంనగర్ వాసులు క్షేమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాట్మాండు చినమంగళ్లో క్షేమంగా ఉన్నట్లు 90 మంది కరీంనగర్ వాసులు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం..
- తల్లి మృతి – పరీక్షకు హాజరైన కుమారుడు
- ఏపీలో ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్…
- మార్చిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి: ఐఎండీ అలర్ట్
- ఆసీస్పై శ్రీలంక ఘన విజయం
- విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలి
- మరిన్ని వార్తలు