2వేల మందికిపైగా ప్రాణాలు బలిగొన్న నేపాల్ భూకంపం..

నేపాల్ : భారీ భూకంపం నేపాల్ ను అతలాకుతలమైంది. పెను విధ్వంసాన్ని సృష్టించింది. రాజధాని నాగరం కాట్మాండు కు 77 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్ పై 7.9గా నమోదైన సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య 2000కు చేరినట్లు సమాచారం.