జాతీయం

జగన్‌ అక్రమాస్తుల కేసులో రెండోసారి ఆస్తుల అటాచ్‌మెంట్‌

న్యూఢిల్లీ : వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో రెండోసారి ఈడీ ఆస్తులను అటాచ్‌మెంట్‌ చేసినట్లు పీటీఐ కథనాన్ని ప్రచురించింది. …

మూడో వికెట్‌ కోల్పోయిన పాక్‌

ఢిల్లీ : భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 61 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో జంషెడ్‌ (34) …

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ఢిల్లీ : భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ 131 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది. 36 పరుగులు చేసిన కెప్టెన్‌ ధోని …

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ఢిల్లీ : భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో 111 పరుగుల వద్ద టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయింది. 31 పరుగులు చేసిన రైనా …

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ఢిల్లీ : భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో 63 పరుగుల వద్ద టీం ఇండియా నాలుగొ వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన యువరాజ్‌సింగ్‌ను …

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

న్యూఢిల్లీ : పాక్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. జూనైద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో యూనన్‌ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లీ(7) వెనుదిరిగాడు. అంతకుముందు …

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

న్యూఢిల్లీ: పాక్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఐదో ఓవర్‌లో ఇర్ఫాన్‌ బౌలింగ్‌లో రహానే (4) అక్మల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. గంభీర్‌ …

ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించే పోలీసులను సస్పెండ్‌ చేయాలి : ఆర్కే సింగ్‌

న్యూఢిల్లీ : బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించే పోలీసులను సస్పెండ్‌ చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్‌ సూచించారు. ఫిర్యాదును పోలీసులు నమోదు చేయకపోవడం …

బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

న్యూఢిల్లీ : పాక్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత జట్టులో స్వల్ప మార్పులు చేశారు సెహ్వాగ్‌, దిండా స్థానంలో రహానే, …

ఢిల్లీ అత్యాచార ఘటనపై ఈ – ఛార్జిషీట్‌ దాఖలు

న్యూఢిల్లీ : ఢిల్లీ అత్యాచార ఘటనపై పోలీసులు ఈ-ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఘటనకు సంబంధించి పోలిసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌తో సహా అన్ని పత్రాలు తాను స్వీకరించినట్లు …