జాతీయం

రాష్ట్రంలో కొత్తగా 11 జాతీయ రహదారులు

న్యూఢిల్లీ: రాష్ట్రంలోని ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్రం స్పందించింది. పదకొండు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ …

ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ కీలక బృందం ఈరోజు సాయంత్రం ప్రధాని నివాసంలో భేటీ అయింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, …

భారత్‌ పర్యటన రద్దు చేసుకున్న మియాందాద్‌

న్యూఢిల్లీ : పాక్‌ మాజీ క్రికెటర్‌ జావేద్‌ మియాందాద్‌ భారత పర్యటన రద్దయింది. ఆయనకు భారత్‌ వీసా ఇవ్వడంపై విమర్శలు వెల్లువత్తిన విషయం తెలిసిందే. అండర్‌ వర్డల్‌ …

మహిళల రక్షణ ప్రభుత్వ బాధ్యతే : షిండే

న్యూఢిల్లీ : మహిళల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. మరింత మంది మహిళా రక్షకభటుల నియామకానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. …

డీజీపీలతో కేంద్రహోంమంత్రి షిండే భేటీ

న్యూఢిల్లీ : వివిధ రాష్ట్రాల డీజీపీలతో కేంద్రహోంమంత్రి సుషీల్‌కుమార్‌షిండే సమావేశమయ్యారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారకేసుల్లో తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. అత్యాచార కేసుల్లో కఠినశిక్షలు ఉండాలని డీజీపీలు షిండేకు …

కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు, బాధితుల పరిహారంపై …

స్థానిక సంస్థల ఎన్నికలపై సర్యార్‌కు సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, బీసీ సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌ను …

భారత్‌ ఎ జట్టులో శ్రీశాంత్‌ చాన్నాళ్ల తర్వాత జట్టులోకి శ్రీ

ముంబై, జనవరి 3:  ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ ముందు జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు భారత జట్టును ప్రకటించారు. 14 మందితో కూడిన జాబితాలో కేరళ స్పీడ్‌స్టార్‌ …

ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

న్యూఢిల్లీ : దేశ రాజధానిని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సీజన్‌లో శుక్రవారం అత్యల్ప ఉష్ణాగ్రత 2.7 …

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: కొత్త సంవత్సరం ఆరంభంలో లాభాలను నమోదు చేసిన స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 30 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా …