జాతీయం

చెన్నై మెట్రో రైలు నిర్మాణంలో ప్రమాదం : ఒకరి మృతి

చెన్నై : చెన్నైలో మెట్రో రైలు నిర్మాణం వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక శ్రామికుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సెయింట్‌ ధామన్‌ …

ఇక రైలుబండి భారం

రైల్వే చార్జీల పెంపునకు నిర్ణయం   అర్ధరాత్రి నుంచి అమలు తప్పనిసరై  పెంచాం : బన్సాల్‌ న్యూఢిల్లీ, జనవరి 9 (జనంసాక్షి): రైల్వే చార్జీలను పెంచుతున్నట్లు  కేంద్ర రైల్వే …

పాక్‌ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నాం : ఆంటోనీ

న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి భారతీయ సైనికులకు క్రూరంగా చంపిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రక్షణ శాఖ  మంత్రి …

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 53 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో కోనసాగుతొంది.

ఈ శాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలో ఈ ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అసోం, మేఘాలయ, మణిపూర్‌ రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు అధికారులు తెలియజేశారు. వీటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై …

డాల్ఫినేరియంలకు అనుమతులొద్దు : రాష్ట్రాలకు పర్యావరణ శాఖ ఆదేశాలు

న్యూఢిల్లీ : వినోదం కోసమో, పరిశోధన కోసమో డాల్ఫిన్లను బంధించి ఉంచే డాల్ఫినే రియలంకు అనుమతులు ఇవ్వవద్దని పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ రాష్ట్రాలను …

సీడీఎంఏ స్ప్రెక్ట్రమ్‌ ధర తగ్గించాలి కేంద్ర మంత్రి వర్గం సాధికార బృందం ప్రతిపాదన

న్యూఢిల్లీ, జనవరి 7 (జనంసాక్షి): సీడీఎంఏ స్పెక్టమ్ర్‌ ధరను తగ్గించాలని కేంద్ర మంత్రివర్గ సాధికర బృందం ప్రతిపాదించింది. వచ్చే మార్చిలో స్పెక్టమ్ర్‌ వేలం వేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. …

ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ కేసు రహస్య విచారణ

మీడియాపై ఆంక్షలు  కోర్టు హాల్‌లో ఉద్రిక్తత న్యూఢిల్లీ, జనవరి 7 (జనంసాక్షి): ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ ఘటనపై ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. విచారణ రహస్యంగా …

స్త్రీల గ్రహస్థితి బాగోలేదట! ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి ఉవాచ

రాయ్‌పూర్‌ : ఢిల్లీ ఘటన నేపథ్యంలో మనదేశంలో నేతల మనసులో మాటలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఇవాళ ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి  నోరు విప్పారు. ఓపక్క కంకర్‌ జిల్లా …

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌  8 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 5 పాయింట్ల కు పైగా నష్టంతో కొనసాగుతోంది.