జాతీయం

ఇది పనికిమాలిన సమావేశం : కేసీఆర్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం తన నాటకాన్ని కొనసాగిస్తోందని తెరాస అధినేత కేసీఆర్‌ మండిపడ్డారు. అఖిలపక్ష భేటీలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అఖిలపక్ష భేటీపై …

గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నాం : తెదేపా

న్యూఢిల్లీ : తెలంగాణపై గతంలో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని అఖిలపక్ష భేటీలో చెప్పినట్లు తెదేపా ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణ సమస్యకు ముగింపు …

గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నాం : తెదేపా

న్యూఢిల్లీ  : తెలంగాణపై గతంలో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని అఖిలపక్ష భేటీలో చెప్పినట్లు తెదేపా ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణ సమస్యకు ముగింపు …

నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కోరాం : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. ఈ భేటీలో కాంగ్రెస్‌ ప్రతినిధులు రెండు అభిప్రాయాలు చెప్పారని …

రేపు తెలంగాణ బంద్‌ : కేసీఆర్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం వైఖరికి నిరసనగా రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు నిస్తున్నట్లు తెరాస అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో …

ముగిసిన అఖిలపక్ష భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీ ముగిసింది. రాష్ట్రంలోని 8 రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ భేటీకి హాజరై తమతమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ …

జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ విద్యార్థుల ఆందోళన

న్యూఢిల్లీ : తెలంగాణపై అఖిలపక్ష భేటీ జరుగుతున్న నేపధ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ విద్యార్థి ఐకాస ఆందోళనకు దిగింది. తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీలు తమ …

కాంగ్రెస్‌ది దాటవేత ధోరణి : వినోద్‌

న్యూఢిల్లీ : పార్లమెంటరీ ప్రజస్వామ్యం బతకాలంటే రాజకీయ పార్టీలు బాధ్య తాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెరాస నేత వినోద్‌ అన్నారు. తెలంగాణపై ఏదీ చెప్పకుండా కాంగ్రెస్‌ …

కాంగ్రెస్‌ అభిప్రాయం ఎందుకు చెప్పలేకపోతోంది? : రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణపై అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు అభిప్రాయం చెప్పలేకపోతోందని తెదేపా నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణపై అఖిలపక్ష భేటీ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కేంద్ర హోంశాఖ …

కేంద్రాన్ని, కాంగ్రెస్‌ను నిలదీస్తాం : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణ డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. అఖిలపక్ష భేటీలో …