జాతీయం

రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరేసిన బిచ్చగాడు

ఆసక్తిగా తిలకించిన ప్రజలు భోపాల్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): ఆకాశం నుంచి డబ్బులు పడితే ఎంత బాగుంటుందోనని మనకు ఒక్కోసారి అనిపిస్తుంది. నిజజీవితంలో అలా జరిగితే అది విచిత్రమే అవుతుంది. …

బిజెపిలోకి ఇక కొత్తనీరు

యువతను ప్రోత్సహించేలా చర్యలు తిరుగులేని నేతగా మోడీ ప్రస్థానం న్యూఢల్లీి,డిసెంబర్‌21( జనం సాక్షి): భారీతీయ జనతాపార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం తుంచుకుని పోయి.. ఏకస్వామ్య వ్వవస్థ ఏర్పడుతోందన్న ఆందోళన వ్యక్తం …

అన్ని అంశాలపై చర్చకు సిద్దంగా ఉన్నాం

ప్రభుత్వమే ముందుకు రాకుండా చేస్తోంది ప్రధాన అంశాలపైనా చర్చకు తావులేకుండా పోతోంది విపక్ష కాంగ్రెస్‌ ఎంపి అధీర్‌ రంజన్‌ ఆవేదన న్యూఢల్లీి,డిసెంబర్‌21( జనం సాక్షి): పార్లమెంటును నడపటం ప్రభుత్వం …

అండర్‌`19లో రషీద్‌,రిషిత్‌ రెడ్డిలకు చోటు

న్యూఢల్లీి,డిసెంబర్‌20(జనం సాక్షి ): అండర్‌`19 ప్రపంచ కప్‌ లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రా ఆటగాడు షేక్‌ రషీద్‌, హైదరాబాదీ ప్లేయర్‌ రిషిత్‌ రెడ్డిలకు చోటుదక్కింది. వెస్టిండీస్‌లో వచ్చే …

మహా ఆఘాడీ మూడు చక్రాల ఆటోలాంటిది

ఎప్పుడు ఏ చక్రం ఊడిపోతుందో తెలియదు శివసేన బ్రోకర్‌, కాంగ్రెస్‌ ’డీలర్‌ అంటూ అమిత్‌ షా విమర్శలు పూణె,డిసెంబర్‌20( జనం సాక్షి) : మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నడుపుతున్న మహా …

కొత్త వేరియంట్లకు తగ్గట్లుగా వ్యాక్సిన్లలో మార్పులు

తయారీ సంస్థలకు సూచించిన ఎయిమ్స్‌ చీఫ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20( జనం సాక్షి) :  కరోనా కొత్త రూపం ఒమిక్రాన్‌ ప్రపంచమంతా వ్యాపిస్తోంది. పూర్తిగా వ్యాక్సినేషన్‌ రెండు డోసులు చేయించుకున్నవారికి కూడా …

ముగింపు దశకు పార్లమెంట్‌ సమావేశాలు

సీనియర్‌ మంత్రులతో ప్రధాని మోడీ భేటీ న్యూఢల్లీి,డిసెంబర్‌20 ( జనం సాక్షి) :  పార్లమెంట్‌ సమావేశాలు ముగింపు దశకుచేరిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సీనియర్‌ కేంద్రమంత్రులతో సమావేశం …

వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసులు ఇవ్వండి

కేసుల పెరుగుదలతో కేంద్రాన్ని కోరిన కేజీవ్రాల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20( జనం సాక్షి) :  ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ కోరారు. …

రోడ్లను బుగ్గలతో పోల్చడం సరైనదేనా

వ్యాఖ్యలుచేసిన మంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నా మహామంత్రి తీరుపై ఎంపి హేమమాలిని అసహనం నిరసనలు రావడంతో క్షమాపణలు చెప్పిన మంత్రి గులాబ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20( జనం సాక్షి) : మహారాష్ట్రలోని తన …

గుజరాత్‌ తీరంలో భారీగా పట్టుబడ్డ హెరాయిన్‌

అహ్మదాబాద్‌,డిసెంబర్‌20( జనం సాక్షి ): గుజరాత్‌ తీరంలో భారీగా హెరాయిన్‌ పట్టుబడిరది. పాకిస్థాన్‌ నుంచి సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న మత్తు పదార్థాలను అధికారులు పట్టుకున్నారు. కోస్ట్‌గార్డ్‌, గుజరాత్‌ …