జాతీయం

గుజరాత్‌ తీరంలో భారీగా పట్టుబడ్డ హెరాయిన్‌

అహ్మదాబాద్‌,డిసెంబర్‌20( జనం సాక్షి ): గుజరాత్‌ తీరంలో భారీగా హెరాయిన్‌ పట్టుబడిరది. పాకిస్థాన్‌ నుంచి సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న మత్తు పదార్థాలను అధికారులు పట్టుకున్నారు. కోస్ట్‌గార్డ్‌, గుజరాత్‌ …

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌లు

ముంబై,డిసెంబర్‌20( జనం సాక్షి ): స్టాక్‌ మార్కెట్‌లు భారీ నష్టాల్లో కొనసాగాయి. ఉదయం ట్రేడిరగ్‌ ప్రారంభంతోనే మార్కెట్‌లు నష్టాల్లో కూరుకుపోయాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో ఇన్వెస్టర్లు …

ఎన్నికల సంస్కరణలో కీలక అడుగు

ఆధార్‌ అనుసంధానానికి సంబంధించి సవరణ బిల్లు లోక్‌సభలో ప్రవేశ పెట్టిన న్యాయమంత్రి కిరణ్‌ రిజు చట్ట సవరణను వ్యతిరేకించిన ఎంఐఎం, కాంగ్రెస్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20( జనం సాక్షి ): వచ్చేఏడాది ఎన్నికలను …

ఆస్తికోసం మహిళ పైశాచికం..

తల్లీబిడ్డల సజీవ దహనం మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగింత పాట్నా,డిసెంబర్‌20( జనం సాక్షి ): ఆస్తికోసం ఒక మహిళ మృగంగా మారింది. తన పిన్ని, తమ్ముడిని బ్రతికుండగానే నిప్పటించి హత్య …

పండగల నేపథ్యంలో ఒమిక్రాన్‌ విజృంభణ

జాగ్రత్తలు పాటించాలన్న ఆంధోనీ ఫౌసీ న్యూయార్క్‌,డిసెంబర్‌20( జనం సాక్షి ): క్రిస్మస్‌ పండుగ వేళ జరిగే ప్రయాణాలతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరింత విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అమెరికా …

ఐశ్వర్యారాయ్‌కి ఈడీ నోటీసులు

పనామా పేపర్స్‌ లీక్‌ కేసులో హాజరుకు ఆదేశాలు ముంబై,డిసెంబర్‌20(జనం సాక్షి ): ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్‌ లీక్‌ కేసులో అమితాబ్‌బచ్చన్‌ కుటుంబానికి సమస్యలు అంతకంతకే పెరుగుతున్నాయి. …

రైతుల ప్రయోజనాల కోసమే ఢల్లీికి వచ్చాం

తక్షణం ధాన్యం కొనుగోళ్లపై ప్రకటన చేయాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి డిమాండ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌20(జనం సాక్షి ): రైతుల ప్రయోజనం కోసమే తాము ఢల్లీికి వచ్చామని, రాజకీయం చేయడానికి …

ఒమిక్రాన్‌ వేరియంట్‌పై అనవసర భయాలు

దాని తీవ్రతపై కొనసాగుఉతన్న పరిశోధనలు అపస్పటి వరకు అందరూ జాగ్రత్తలు పాటించాల్సిందే న్యూఢల్లీి,డిసెంబర్‌20(జనం సాక్షి): అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ యావత్‌ …

మోదీ నిర్ణయాలతో పేదల బతుకులు చిన్నాభిన్నం

` అమేథీ పర్యటనలో తూర్పారాపట్టిన రాహుల్‌ లక్నో,డిసెంబరు 18(జనంసాక్షి):తన సొంత నియోజకవర్గమైన అమేథీ వేదికగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని తూర్పురా బట్టారు. …

సరస్వతి నది జాడతెలిసింది

` నదీగర్భంలో భారీగా ఇసుక, నీరుగుర్తించిన ఎన్జీఆర్‌ఐటీ శాస్త్రవేత్తలు ప్రయాగ్‌రాజ్‌,డిసెంబరు 18(జనంసాక్షి):కనుమరుగైన పవిత్ర ప్రాచీన సరస్వతి నది ఉనికి గురించి నిపుణులు ఆసక్తికరమైన అంశాలను వెల్లడిరచారు. ప్రయాగ్‌రాజ్‌ …