జాతీయం
బీహార్లో పోలీసులకు, మావోయిస్టుల మధ్య కాల్పులు
బీహర్: బీహర్లోని పాలము ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో భారీగా మందుగుండు సామాగ్రీని పోలీసులు స్వాదినం చేసుకున్నారు.
నాగడలో కారు, లారీ ఢీ ముగ్గురు మృతి
మహరాష్ట్ర :చంద్రపురి జిల్లా నాగాడ వద్ద పిమెంట్ లారీ, కారు ఢీకొన్న మ్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు ప్రయాణీకులు గాయపడినట్లు సమాచారం.
తాజావార్తలు
- పోచంపల్లి మున్సిపల్ బరిలో అభ్యర్థులు వీరే
- ప్రాణాలు పోతున్నాయి కాపాడండి
- ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జూలపల్లి సర్పంచ్
- రాయికల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి
- తిరుగు వారానికే విరిగిపోతున్న శిలలు
- అనారోగ్యంతో మంథని మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి మృతి
- ఉపసర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులుగా పుట్టపాక తిరుపతి.
- బీసీల రాజ్యాధికారమే టీఆర్పీ లక్ష్యం
- హైదరాబాద్ ` బెంగళూరు ఏ 2 గంటలు
- బగ్గు అన్న నిరసన జ్వాల నిరసన జ్వాల
- మరిన్ని వార్తలు





