వార్తలు

విద్యార్థులపై కేసులు ఎత్తివేయండి

ఓయూ విద్యార్థి జాక్‌ హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర్రంకోసం ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారులు ముఖ్యంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి …

ఇంటి స్ధలంపై రగడ… కర్ణాటక న్యాయమంత్రి రాజీనామా

బెంగళూర్‌, జూన్‌23: వరుస అసమ్మతులు, రాజకీయ సంక్షోబాల నడుమ కర్ణాటక పాలకపక్షం బీజేపీ మరోసారి ఇబ్బందుల్లో పడింది. సీనియర్‌ మంత్రి ఒకరు అక్రమంగా ప్రభుత్వ స్థలం పొందారని …

సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్షయాన్‌

వాషింగ్టన్‌: రికార్డు స్థాయి లో 195 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న భారతీయ అమెరికన్‌ వ్యోమగామి సునీతా మిలియమ్స్‌ట(46) మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఇంజనీర్లు యూరీ మెలాన్‌చెంకో(రష్యా), …

రేవ్‌పార్టీలో పాల్గొన్న 34 మంది అరెస్టు

హైదరాబాద్‌ : హయత్‌నగర్‌ వద్ద ఓ రిసార్ట్స్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీలో పాల్గొన్న 20 మంది యువకులు, 14 మంది యువతులను అరెస్టు చేసినట్లు డీసీపీ నాగేంద్రకుమార్‌ తెలిపారు. …

అనారోగ్యాన్ని సాకుగా చూపడం సహేతుకం కాదు

పట్టాబి పిటిషన్‌పై ఏసీబీ కోర్టు వ్యాఖ్య హైదరాబాద్‌ గనుల గజనీ గాలి బెయిల్‌ వ్యవహారంలో భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై అరెస్టయిన పట్టాభిరామారావు దాఖలు చేసుకున్న …

ఘనంగా శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి

హైదరాబాద్‌:భాజపా వ్యవస్థాపక అద్యక్షుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్దంతిని అపార్టీ రాష్ట్రశాఖ ఘనంగా నిర్వహించింది.హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆపార్టీ రాష్ట్ర అద్యక్షుడు …

సీని నటుడు సల్మాన్‌ ఖాన్‌ కు గాయాలు

ముంబాయి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు. ముంబాయిలోని మెహబూబ్‌ స్టూడియెలో సల్మాన్‌ నటిస్తున్న చిత్రం షూటింగ్‌ జరుగుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘూతంలో పేలుడు …

అవినీతి మంత్రుల వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి

హైదరాబాద్‌ : వైఎస్‌ అవినీతిలో పాలుపంచుకున్న మంత్రులు కిరణ్‌ సర్కారులో ఉన్న ఫలితమే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి ప్రధాన కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణను …

ఇండియా సింమెంట్‌ ఎండీ విచారణ పూర్తి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో బీసీసీఐ అధ్యక్షుడు, ఇండియా సిమెంట్స్‌ ఎండీ శ్రీనివాస్‌ మరోసారి సీబీఐ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల …

రాష్ట్రంలో అభివృద్ధి ఆగలేదు

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు చేస్తున్న పోరాటం వల్ల త్వరలోనే ఓ మంచి ఫలితం రానుందని రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్‌బాబు చెప్పారు. కొందరు తెలంగాణ కోసం …