సీమాంధ్ర

చంద్రబాబు ఐదోరోజు పాదయాత్ర ప్రారంభం

అనంతపురం : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ వస్తున్నా… మీ కోసం’ పాదయాత్ర అనంతపురం జిల్లాలో ప్రారంభమైంది. ఐదో రోజు పాదయాత్రను రాస్తాడు నియోజకవర్గంలోని …

రైతులతో కలిసి నాగలి పట్టిన చంద్రబాబు

అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర జిల్లాలో నాలుగో రోజు కొనసాగుతోంది. తురకలపట్నం నుంచి పాదయాత్రను చంద్రబాబు ఈ ఉదయం ప్రారంభించి విద్యార్థులు , రైతులతో ముఖాముఖి …

అర్పీ ఎఫ్‌ ఎస్సై గదిలో గంజాయి స్వాదీనం

శ్రీకాకుళం : జిల్లా పలాసలో అర్పీఎఫ్‌ ఎస్సై గదిలో జీఅర్‌పీ అధికారులు సోదాలు నిర్వహించగా 150 కిలోల గంజాయి దోరికింది. దానిని జీఅర్‌పీ పోలిసులు స్వాధీనం చేసుకున్నారు.

ఉప్పర్ల సంఘంతో చంద్రబాబు సమావేశం

అనంతపురం: అనంతపురం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం పెనుగొండ రోడ్డులోని శ్రీ కృష్ణదేవరాయ విగ్రహం వద్ద ఉప్పర్ల సంఘంతో సమావేశమయ్యారు. ఉప్పర్ల సంఘం సభ్యులు …

నలుగురు ప్రయాణికులకు విద్యుత్‌షాక్‌

రాప్తాడు: మండలంలోని  బండమీద  పల్లె సమీపంలో ఆర్టీసీ బస్సు టావ్‌పై ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు రోడ్డుపై వెలాడుతున్న విదుత్‌వైర్లు తగిలి షాక్‌కి గురయాల్సి  ఉంది

చిన్న ఓరుంబాడు లారీ ఢీ కొని ఇద్దరి మృతి

కడప : కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని చిన్న ఓరుంబాడు క్రాన్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీ, మోటర్‌సైకిల్‌ ఒకదానినొకటి  ఢీకొనడంతో బైక్‌ పై …

3వరోజు ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర

అనంతపురం: జిల్లాలో సోమందేపల్లినుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర మూడవరోజు ప్రారంభమైంది. అంతకు ముందు ఆయన స్థానిక నాయకులతో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం అల్పాహారం తీసుకుని …

25కాసుల బంగారం అపహరణ

విజయవాడ: భవానీపురంలో ఓ ఇంట్లో బుధవారం రాత్రి జరిగిన దొంగతనం కలకలం సృష్టించింది. రాత్రి మహిళలు ఒంటరిగా ఉన్న ఇంట్లోకి ప్రవేశించి 25కాసుల బంగారం, 3వేలను గుర్తు …

పాదయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తుంది: టీడీపీ అధినేత చంద్రబాబు

అనంతపురం:  జిల్లాలో కొనసాగుతున్నా ‘ వస్తున్నా … మీ కోసం’ పాదయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సమస్యలతో బాధపడుతున్నా పట్టించుకునేవారు …

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు-51,900 క్యూసెక్కుల నీటి విడుదల

విజయవాడ: ఎగువన కురుస్తున్న వర్షాలతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ నుంచి 51,900 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల …