సీమాంధ్ర

అధ్యాపకుని వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్య

కడప: రైల్వేకోడూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుని వేధింపులు భరించలేక ఓ విద్యార్థి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యార్థి …

చంద్రబాబు పాదయాత్ర

  అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర 11వ రోజు ఉరవ కొండ మండలం నింబగల్లులో ప్రారంభమైంది. అనంతరం చంద్రబాబు …

స్కాట్‌లాండ్‌లో గుంటూరు జిల్లా వాసి కాల్చివేత

గుంటూరు: ఉన్నత చదువులు అమెరికాలో పూర్తి చేసి స్కాట్‌లాండ్‌లో చిరుద్యోగిగా పనిచేస్తున్న మలినేని దిలీప్‌(27) అనే యువకుడు ప్రేమ వివాదంలో తుపాకీ కాల్పులకు గురై మృతి చెందాడు. …

విగ్రహాల వివరాలు వెల్లడించిన టీటీడీ

తిరుపతి: తిరుమలేశునికి అజ్ఞాత భక్తుడు సమర్పించిన వజ్రాల పొదిగిన శ్రీవారు. శ్రీదేవి, భూదేవి విగ్రహాల వివరాలను తితిదే అధికారులు వెల్లడించారు. ఈ విగ్రహాల విలువ రూ.125కోట్లు వుంటుందని …

రాజాంలో భగ్గుమన్న పాతకక్షలు

శ్రీకాకుళం: జిల్లా రాజాంలోని రెల్లి వీధిలో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఇరువర్గాల మధ్య పాతకక్షల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఐదుగురు తీవ్రంగా గాయపడినారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా …

ఫైనల్‌ ఎంబీబీఎస్‌ (ఫార్ట్‌) ఫలితాలు విడుదల

విజయవాడ: ఈ ఏడాది ఆగస్ట్‌లో జరిగిన ఫైనల్‌ ఎంబీబీఎస్‌ (ఫార్ట్‌1) ఫలితాలు విడుదలయ్యాయి. భారతీయా వైద్యమండలి మార్గనిర్దేశాల ప్రకారం 5గ్రేసు మార్కులు కలిపిన తర్వాత ఫలితాలను విడుదల …

ఐదేళ్లలో 15లక్షల ఉద్యోగాలు:ముఖ్యమంత్రి

ఒంగోలు: రాజీవ్‌ యువకిరణాల కింద ఐదేళ్లలో 15లక్షల ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.

మహంకాలి ఆలయానికి పటిష్ట బందోబస్తు

హైదరాబాద్‌: పాతబస్తీలో మహంకాళి దేవాలయానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామని మంత్రి గీతారెడ్డి హామీ ఇచ్చారు. దేవాలయం చుట్టూ నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దేవాలయంలో చోరీ …

పేద విద్యార్తుల చదువుకోసం ప్రభుత్వం రూ.25వేలకోట్లు ఖర్చు చేస్తుంది: కిరణ్‌

  సంతనూతలపాడు: పేదవిద్యార్థులకోసం చదువు కోసం 25వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఇందిరమ్మబాట పర్యటనలో భాగంగా సంతనూతలపాడులో ఏర్పాటుచేసిన …

కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారు:బాబు

అనంతపురం: ప్రజారుణం తీర్చుకోవడానికిపాదయాత్ర చేపట్టానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్లఓ కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని …