సీమాంధ్ర

రాజాంలో భగ్గుమన్న పాతకక్షలు

శ్రీకాకుళం: జిల్లా రాజాంలోని రెల్లి వీధిలో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఇరువర్గాల మధ్య పాతకక్షల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఐదుగురు తీవ్రంగా గాయపడినారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా …

ఫైనల్‌ ఎంబీబీఎస్‌ (ఫార్ట్‌) ఫలితాలు విడుదల

విజయవాడ: ఈ ఏడాది ఆగస్ట్‌లో జరిగిన ఫైనల్‌ ఎంబీబీఎస్‌ (ఫార్ట్‌1) ఫలితాలు విడుదలయ్యాయి. భారతీయా వైద్యమండలి మార్గనిర్దేశాల ప్రకారం 5గ్రేసు మార్కులు కలిపిన తర్వాత ఫలితాలను విడుదల …

ఐదేళ్లలో 15లక్షల ఉద్యోగాలు:ముఖ్యమంత్రి

ఒంగోలు: రాజీవ్‌ యువకిరణాల కింద ఐదేళ్లలో 15లక్షల ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.

మహంకాలి ఆలయానికి పటిష్ట బందోబస్తు

హైదరాబాద్‌: పాతబస్తీలో మహంకాళి దేవాలయానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామని మంత్రి గీతారెడ్డి హామీ ఇచ్చారు. దేవాలయం చుట్టూ నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. దేవాలయంలో చోరీ …

పేద విద్యార్తుల చదువుకోసం ప్రభుత్వం రూ.25వేలకోట్లు ఖర్చు చేస్తుంది: కిరణ్‌

  సంతనూతలపాడు: పేదవిద్యార్థులకోసం చదువు కోసం 25వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఇందిరమ్మబాట పర్యటనలో భాగంగా సంతనూతలపాడులో ఏర్పాటుచేసిన …

కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారు:బాబు

అనంతపురం: ప్రజారుణం తీర్చుకోవడానికిపాదయాత్ర చేపట్టానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్లఓ కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని …

మంత్రి పార్థసారిథికి ఒకటో మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు

విజయవాడ: మంత్రి పార్థసారథికి ఒకటో మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్‌లో  తప్పుడు సమాచారం ఇచ్చారంటూ …

విజయవాడలో సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన రైలింజన్‌

విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఈ రోజు రాత్రి స్వల్పప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌లోని నాలుగో ఫ్లాట్‌ఫాంలో ఆగివున్న సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ను సిగ్నలింగ్‌ లోపం కారణంగా ఓ …

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పబ్లిక్‌ ఇష్యూ వాయిదా

విశాఖ:ఖీ నెల 15న జరగాల్సిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పబ్లిక్‌ ఇష్యూ వాయిదా పడే అవకాశం ఉంది. స్టీల్‌ ప్లాంట్‌ షేర్ల ధర ఖారారుపై ఈ రోజు …

జగన్‌ అరెస్ట్‌తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధంలేదు:సీఎం కిరణ్‌

అద్దంకి: జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్‌తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబందంలేదని సీఎం కిరణ్‌ అన్నారు. ఇందిరమ్మ బాటలో భాగంగా మంగళవారం ప్రకాశం జిల్లా అద్దంకిలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన …

తాజావార్తలు