సీమాంధ్ర

మంత్రి పార్థసారిథికి ఒకటో మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు

విజయవాడ: మంత్రి పార్థసారథికి ఒకటో మెట్రోపాలిటన్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్‌లో  తప్పుడు సమాచారం ఇచ్చారంటూ …

విజయవాడలో సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన రైలింజన్‌

విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఈ రోజు రాత్రి స్వల్పప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌లోని నాలుగో ఫ్లాట్‌ఫాంలో ఆగివున్న సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ను సిగ్నలింగ్‌ లోపం కారణంగా ఓ …

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పబ్లిక్‌ ఇష్యూ వాయిదా

విశాఖ:ఖీ నెల 15న జరగాల్సిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పబ్లిక్‌ ఇష్యూ వాయిదా పడే అవకాశం ఉంది. స్టీల్‌ ప్లాంట్‌ షేర్ల ధర ఖారారుపై ఈ రోజు …

జగన్‌ అరెస్ట్‌తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధంలేదు:సీఎం కిరణ్‌

అద్దంకి: జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్‌తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబందంలేదని సీఎం కిరణ్‌ అన్నారు. ఇందిరమ్మ బాటలో భాగంగా మంగళవారం ప్రకాశం జిల్లా అద్దంకిలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన …

మంగళవారం నుంచి ప్రకాశం జిల్లాలో పీఎం ఇందిరమ్మబాట

  ఒంగోల్‌: ఇందిరమ్మబాటలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.

నెల్లూరులో కాంగ్రెస్‌ పార్టీ మాజీ కార్పోరేటర్‌ అరెస్ట్‌

నెల్లూరు:  నెల్లూరుకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ మాజి కార్పోరేటర్‌ సంక్రాంతి కళ్యాణ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మనీ స్కీమ్‌ వ్యవహారంలో కళ్యాణ్‌ రూ.60లక్షలు స్వాహా చేసినట్లు …

పలమనేరు కార్యకర్తలతో బాబు సమావేశం

అనంతపురం: జిల్లాలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడుతో చిత్తూరు జిల్లా పలమనేరు నేతలు సమావేశమైనారు. పలమనేరు ఎమ్మెల్యే     అమర్‌నాథ్‌రెడ్డి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో …

కలుషితాహారం తిని 150 మంది విద్యార్థినులకు అస్వస్థత

అనంతపురం: లుషితాహారం తిని 150 మంది విద్యార్థులు అస్వస్థతకు  గురైన ఘటన అనంతపురం జిల్లా నల్లమాడలో చోటు చేసుకుంది, నల్లమాడలోని కస్తూర్బా ఆశ్రమ  పాఠశాలలో ఆదివారం ఆహారం …

ఉత్సాహంగా సాగుతున్న చంద్రబాబు యాత్ర

అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రతీ గ్రామంలో ఆయనకు ఘన స్వాగతం లభిస్తోంది. పాదయాత్రలో భాగంగా కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామానికి …

పేదలపై దౌర్జన్యాలకు దిగితే ఖబడ్డార్‌: చంద్రబాబు

అనంతపురం: జిల్లాలో హత్యా రాజకీయాలు దారుణంగా ఉన్నాయని తెదేపా అదినేత చంద్రబాబు నాయుడు రాస్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. పేదలపై …