సీమాంధ్ర

ఆరు ర్యాంపులకు 51 మంది టెండర్లు

శ్రీకాకుళం, జూలై 23 : జిల్లాలోని నాగావళి, వంశధార నదుల్లో 6 ఇసుక ర్యాంపులకు నిర్వహించిన టెండర్ల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 51 మంది టెండర్లు వేశారు. …

హిందీని ద్వితియ భాషగా గుర్తించండి

మంత్రి ధర్మానను కోరిన ఒడియా ప్రతినిధులు శ్రీకాకుళం, జూలై 23 : హిందీని రెండో భాషగా చేర్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి …

పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యం కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌

శ్రీకాకుళం, జూలై 23: మెరుగైన పారిశుద్ధ్యంతోనే ఆరోగ్యం సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ పేర్కొన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాలను శ్రీకాకుళం పట్టణంలోని ఒకటవ వార్డు అయిన ఆదివారంపేటలో ఆయన …

మళ్లీ పెరిగిన పెట్రోలు ధరలు

శ్రీకాకుళం, జూలై 23 : పెట్రోల్‌ ధల తగ్గుతూ.. పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికి అయిదుసార్లు ఈ విధంగా పెరుగుతూ, తగ్గుతూ.. మళ్లీ పెరుగుతూ వచ్చింది. …

అర్థవంతమైన సూచనలు చేయండి ఇన్‌ఛార్జి ఉపకులపతి భగవత్‌కుమార్‌

శ్రీకాకుళం, జూలై 23 : యూనివర్శిటీని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి దీనికి సహకరించాలని డా. బిఆర్‌.అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం …

చిన్న సంస్థల కడుపుకొడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎర్రన్నాయుడు హెచ్చరించారు.

ముఖ్యమంత్రి ఉనికి కోసమే ఇందిరమ్మబాటకేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు శ్రీకాకుళం, జూలై 23 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తన ఉనికిని కాపాడుకునేందుకే ‘ఇందిరమ్మబాట’ పేరుతో వస్తున్నారని …

ప్రమాదంగా మారిన డ్రైనేజీ

యర్రగొండపాలెం ,జూలై 24,: షెడ్యుల్డ్‌ కులాలు, వెనుకబడిన కులాల విద్యార్ధినిలకు ఆశ్రయం ఇస్తున్న యర్రగొండపాలెం ఎస్సీ బాలికల వసతిగృహం చుట్టు నెలలతరబడి పేరుకుపోయిన డ్రైనేజీ, ఉప్పునీరు వారి …

కోటకట్ట చెరువు నిర్మాణంలో అధికారుల వైఫల్యం

యర్రగొండపాలెం ,జూలై 24,: నల్లమల అటవీప్రాంతంలోని కోటకట్ట చెరువు నిర్మాణం చేపట్టడంలో అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారని సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి కెవివి ప్రసాద్‌ విమర్శించారు. …

ప్లేట్లు, పుస్తకాలు పంపిణీ

మార్కాపురం ,జూలై 24,: మండలంలోని మొద్దులపల్లి మండల ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు మార్కాపురం వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో ప్లేట్లు, పుస్తకాలు, పలకలు, పెన్నులను పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు …

పట్టణ సమస్యల పరిష్కారం కోరుతూ మునిసిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఐ

మొద్దు నిద్రలో పాలకవర్గం సిపిఐ నేతలు రవీంద్రనాధ్‌, అందె విమర్శ మార్కాపురం ,జూలై 24,: త్రాగునీరు, రహదారులు, విద్యుత్‌, ముఖ్యంగా మహిళలకు మరుగుదొడ్లు, డ్రైనేజీ, నిరుపేదలకు పక్కా …