సీమాంధ్ర

సమస్యల పరిష్కారానికి కార్మికులు సంఘటితమవ్వాలి

కడప, జూలై 25 : సమస్యల పరిష్కారం కోసం కార్మికులు సంఘటితమవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి శివశంకర్‌ పిలుపునిచ్చారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు మౌలిక సమస్యలు ఎదుర్కొంటున్నారని …

వీసీని రీకాల్‌ చేయాలి

కడప, జూలై 25 : యోగివేమన విశ్వవిద్యాలయంలో పరిశోధన ప్రవేశాలలో రిజర్వేషన్ల ఉల్లంఘనకు కారణమైన వైస్‌ చాన్స్‌లర్‌ రామచంద్రారెడ్డిని రీకాల్‌ చేయాలని ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి …

బిపిఇటికి దరఖాస్తుల ఆహ్వానం

కడప, జూలై 25 : జిల్లాలో బిపిఇటి ఒక సంవత్సరం కోర్సు చేసేందుకు ఆసక్తి గల ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి అంజయ్య ఒక ప్రకటనలో …

వినియోగదారులను చైతన్యవంతులను చేస్తాం

కడప, జూలై 25 : వినియోగదారులను అన్ని విధాలా చైతన్యవంతులను చేస్తామని జిల్లా కన్జ్యూమర్స్‌ ఇన్పర్మేషన్‌ సెంటర్‌ కన్వీనర్‌ రమేష్‌ బుధవారం ఇక్కడ అన్నారు. వినియోగదారులకు అన్యాయం …

ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి

కడప, జూలై 25 : నగర పాలక సంస్థ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య బుధవారం అన్నారు. ధనార్జనే ధ్యేయంగా మున్సిపల్‌ …

డిగ్రీ కళాశాలలో ఒప్పంద అధ్యాపకుల ఖాళీల భర్తీ

శ్రీకాకుళం, జూలై 25 : జోన్‌-1 పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఒప్పంద అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు …

ఐతంలో ప్రాంగణ ఎంపికలు

శ్రీకాకుళం, జూలై 25 : టెక్కలి మండలం కె.కొత్తూరులోని ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండు కంపెనీలు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 15 మంది కళాశాల విద్యార్థులు ఉద్యోగాలు …

జిల్లాలో పర్యటించనున్న తమిళనాడు గవర్నర్‌

గుంటూరు, జూలై 25 : తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ రోశయ్య ఈ నెల 27 నుంచి 29వ వరకు జిల్లాలో పర్యటించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో …

నిర్వాసితులకు మౌలిక వసతులు కల్పించాలి

గుంటూరు, జూలై 25 : పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అధికారులకు సూచించారు. రాజుపాలెం మండలంలో రాజుపాలెం, కొండమోడులోని …

నిబంధనల మేరకు విభజన

గుంటూరు, జూలై 25: అర్బన్‌ పోలీసు జిల్లా ఏర్పాటులో భాగంగా సిబ్బంది విభజన విధానంపై గుంటూరు రేంజ్‌ ఐజీ హరీష్‌కుమార్‌గుప్తా తన ఛాంబర్‌లో ఎస్పీలతో సమీక్ష జరిపారు. …