స్పొర్ట్స్

ఐసిసి వన్డే క్రికెటర్‌ అవార్డ్‌ రేసులో ధోనీ , కోహ్లీ

పీపుల్స్‌ ఛాయిస్‌లో పోటీపడుతోన్న సచిన్‌ దుబాయ్‌, ఆగస్టు 30: ప్రతిష్టాత్మకమైన ఐసిసి అవార్డుల రేసులో భారత సారథి ధోనీ , వైస్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మధ్య …

ఐసిసి టెస్ట్‌ టీమ్‌లో భారత ఆటగాళ్ళకు నో ప్లేస్‌

అత్యధికంగా ఐదుగురు సఫారీ క్రికెటర్లకు చోటు దుబాయ్‌ , ఆగస్టు 30: గత ఏడాది టెస్టుల్లో ఘోరపరాజయాలు మూటగట్టుకున్న టీమిండియా క్రికెటర్లకు ఐసిసి టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ …

బై బై క్లియస్టర్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన బెల్జియం భామ

న్యూయార్క్‌ ,ఆగష్ట్‌ 30 : మూడు సార్లు యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌గా నిలిచిన బెల్జియం టెన్నిస్‌ క్రీడాకారిణి కిమ్‌ క్లియస్టర్స్‌ ఆటకు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం జరుగుతోన్న …

రెండో టెస్టుకు స్పోర్టివ్‌ పిచ్‌

సీమర్లకు అనుకూలించే అవకాశం బెంగళూర్‌ ,ఆగస్టు 29 : భారత్‌ , న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టుకు స్పోర్టివ్‌ పిచ్‌ రూపొందిస్తున్నారు. బెంగళూర్‌ చిన్నస్వామి …

స్టార్క్‌ జోరు – పాక్‌ బేజారు

తొలి వన్డేలో ఆస్టేల్రియా విజయం షార్జా, ఆగస్టు 29: పాకిస్థాన్‌ పర్యటనను ఆస్టేల్రియా విజయంతో ఆరంభించింది. షార్జాలో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో విజయం …

ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లకు బంగ్లా బోర్డు సెంట్రల్‌ కాంట్రాక్టులు

ఢాకా, ఆగస్టు 29: ప్రపంచ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు సరికొత్త పధ్ధతికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లకు కూడా సెంట్రల్‌ కాంట్రాక్టులు ఇచ్చింది. ఇప్పటి …

వోజ్నియాకీకి షాక్‌ – సెరెనా , వీనస్‌ ముందంజ

రెండో రౌండ్‌లో జొకోవిచ్‌ , రాడిక్‌ , సోంగా న్యూయార్క్‌, ఆగస్టు 29: యుఎస్‌ ఓపెన్‌లో రెండో రోజు సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో మాజీ నెంబర్‌ …

ఆమ్లా అరుదైన రికార్డ్‌ వన్డేల్లో 3 వేల పరుగులు పూర్తి

సౌతాంప్టన్‌,ఆగష్ట్‌ 29 – :దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా సరికొత్త రికార్డ్‌ సృష్టించాడు. ప్రపంచ వన్డే క్రికెట్‌లో వేగంగా మూడు వేల పరుగులు అందుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. …

రెండో వన్డేలో ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికా విజయం

వన్డేల్లోనూ అగ్రస్థానం కైవసం చేసుకున్న సఫారీలు సౌతాంప్టన్‌ ,ఆగష్ట్‌ 29 (ఆర్‌ఎన్‌ఎ): ఇంగ్లాండ్‌పై టెస్ట్‌ సిరీస్‌ గెలిచి అగ్రస్థానం చేజిక్కుంచుకున్న సఫారీ టీమ్‌ వారిని మరో దెబ్బ …

భారత్‌, న్యూజిలాండ్‌ ట్రోఫీని

ఆవిష్కరించిన ధోని, రాస్‌టేలర్‌ హైదరాబాద్‌:భారత్‌ న్యూజిలాండ్‌ మధ్య ఈ నెల 23 నుంచి జరగనున్న ఎయిర్‌టెల్‌ టెస్ట్‌ క్రికెట్‌ సిరీస్‌ ట్రోఫీని ఇరుజట్ల కెప్టెన్లు మహెంద్రసింగ్‌ ధోని, …