స్పొర్ట్స్

అంతర్జాతీయ క్రికెట్‌కు

వీవీఎస్‌ లక్ష్మణ్‌ గుడ్‌ బైన్యూఢిల్లీ, ఆగస్టు 18 (జనంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తాను తక్షణమే తప్పుకుంటున్నట్లు హైదరాబాదీ స్టైలిష్‌ బ్యాట్స్‌మెన్‌ వివియస్‌ లక్షణ్‌ ప్రకటించారు. శనివారం …

ఆస్ట్రేలియా స్క్వాష్‌ ఓపెన్‌లో దీపిక ఓటమి

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా స్క్వాష్‌ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి దీపికా పల్లికిల్‌ ఓటమి పాలైంది. శనివారం జరిగిన సెమీఫైనాల్‌లో ఆమె ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ ఇంగ్లండ్‌కు చెందిన …

అమెరికాకు.. 41, చైనాకు 37.. స్వర్ణాలు !

లండన్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : ఒలంపిక్స్‌లో శనివారం రాత్రి వరకు కొనసాగిన క్రీడల్లో పలు దేశాలు సాధించిన పతకాల వివరాలు ఇలా ఉన్నాయి. దేశం – …

ఒలింపిక్స్‌ సంబురాలు పరిసమాప్తం

వీడ్కోలు వేడుకకు సర్వం సిద్ధం పతకాల పట్టికలో అగ్ర భాగాన అమెరికా లండన్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : లండన్‌ ఒలింపిక్స్‌కు అథ్లెట్లు వీడ్కోలు పలకనున్నారు. భారత …

రెజ్లింగ్‌లో రజితం

 లండన్‌లో మళ్లీ రెపరెపలాడిన త్రివర్ణం చరిత్ర సృష్టించిన సుశీల్‌ కుమార్‌ భారత్‌ ఖాతాలో ఆరో పతకం లండన్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : లండన్‌ ఒలింపిక్స్‌లో ఆఖరిరోజు …

సుశీల్‌కుమార్‌కు ప్రధాని అభినందనలు

న్యూఢిల్లీ: లండన్‌ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ 66కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో రజతం సాధించిన భారత రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌కు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అభినందనలు తెలిపారు. రెజ్లింగ్‌ పోటీల్లో అత్యంత ప్రతిభ …

ఒలంపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకం

లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ మరో పతకం సాధించింది. రెజ్లింగ్‌లో 66 కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో సుశీల్‌కుమార్‌ రజతం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో జసాన్‌కు చెందిన …

రెజ్లీంగ్‌ సెమీస్‌లో సుశీల్‌కుమార్‌ విజయం

లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో భారత రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ సెమిపైనల్‌లో కజకిస్తాన్‌ రైజ్లర్‌పై 3-1 తేడాతో సుశీల్‌కుమార్‌ విజయం సాధించాడు.

క్వార్టర్‌ ఫైనాల్లో సుశీల్‌ కుమార్‌

లండన్‌: ఒలింపిక్స్‌లో మరో పతకానికి ఆశలు చిగురిస్తున్నాయి. భారత రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ 66కిలోల విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌కి చేరుకున్నాడు.

భారత్‌ ఖాతాలో ఐదో పతకం

కాంస్యం దక్కించుకున్న రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌ లండన్‌ : లండన్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. 60 కిలోల రెజ్లింగ్‌ విభాగంలో యోగేశ్వర్‌ …