Cover Story

ఓటుకు ఆధార్‌ అనుసంధానం

-బోగస్‌ ఓట్లకు కల్లెం – ఉస్మానియాకు ఆసుపత్రికి పూర్వవైభవం – జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిలో ఐసీయూ – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,జులై20(జనంసాక్షి): హైదరాబాద్‌లోని ఓటర్లందరూ ఆధార్‌కార్డును …

పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు

– భక్తులకు ఏ లోటు రావద్దు – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌ 19 జూలై (జనంసాక్షి) :పుష్కరాలు ముగిసే వరకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ …

పారిశద్ద్య కార్మికులపై సీఎం వరాల జల్లు

– మిఠాయి తినిపించిన కార్మికులు హైదరాబాద్‌,జులై17(జనంసాక్షి): కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కార్మికులతో సహా అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. జీహెచ్‌ఎంసీలోని …

గోదావరి నీటివాటాను సంపూర్ణంగా వినియోగించుకుందాం

– ప్రాజెక్టుల డిజైన్‌ మార్చాలి – రెండుగా ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్ట్‌ – సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌,జులై16(జనంసాక్షి): గోదావరి జలాల్లో తెలంగాణకు 935 టీఎంసీలు వాడుకునే …

యువత శక్తి, యుక్తులు వెలికి

– నైపుణ్యానికి సాన – ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజనకు ప్రధాని మోదీ ప్రారంభం న్యూఢిల్లీ,జులై15(జనంసాక్షి): నైపుణ్యంలో యువతకు శిక్షణ అత్యంత అవసరమని యువత శక్తి …

తల్లడిల్లిన గోదావరి

– పుష్కరతీరాన మహావిషాదం – తొక్కిసలాటలో 27మంది మృతి – ఏర్పాట్లలో బాబు సర్కారు వైఫల్యం – ఆగ్రహించిన ప్రతిపక్షం – రాజీనామాకు డిమాండ్‌ రాజమండ్రి,జులై14(జనంసాక్షి): పుష్కరాల్లో..మహా …

పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేయండి

– భక్తులకు అసౌకర్యాలు కలుగద్దు – అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష కరీంనగర్‌ జూలై 13 (జనంసాక్షి): 144 ఏండ్లకు ఒకసారి వచ్చే మహా పుష్కరాలను తెలంగాణ …

అల్లా దయవల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది: సీఎం

హైదరాబాద్‌ గంగా జమున తహజీబ్‌ ప్రపంచంలోకెల్లా గొప్ప సంస్కృతి 1లక్ష 96 వేల మంది పేద ముస్లింలకు బట్టల పంపిణీ నాకు మీ ఆశిస్సులు కావాలి:సీఎం కేసీఆర్‌ …

పారిశ్రామిక విద్యుత్‌ కోతలుండవు

-ప్రగతిపథంలో తెలంగాణ – డెక్కెన్‌ ఆటో లిమిటెడ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జులై11(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని, అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం పరిస్థితులను …

నిప్పులు చిమ్ముతూ నింగికి

– పీఎస్‌ఎల్‌వీ సి28 ప్రయోగం విజయవంతం – ఇస్రో చరిత్రలో మరో మైలురాయి హైదరాబాద్‌ జులై10(జనంసాక్షి): నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి శుక్రవారం రాత్రి …