Cover Story

నేడు కరోనాపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష

ఉన్నాతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసుకమీషనర్లు, ఎస్పీలతో సమావేశం మంత్రులు, హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే …

ఆ ముగ్గురు బయటివాళ్లే..

  విదేశాల నుంచి వస్తున్న వారికే కరోనా తెలంగాణలో ఒక్క కేసూ లేదు ఆర్టీసీ, రైల్వేల్లో పారిశుద్యానికి పెద్దపీట రాష్ట్రంలో ఆరు ల్యాబ్లు సిద్ధం మంత్రి ఈటల …

కరోనాపై ముందస్తు యుద్ధం

  విద్యాసంస్థలు మూసివేత • మార్చి 31 వరకే పెళ్లిళ్లకు అనుమతి ఆ తర్వాత అనుమతించబోం • మాల్స్, సూపర్ మార్కెట్లు తెరిచే ఉంటాయ్ • నేటి …

సాద బడ్జెట్‌

– ఆదాయ స్లాబు అంకెల గారడీ – మాద్యానికి మందు కనిపించలేదు పేద, మధ్యతరగతి, అన్నదాతల సంక్షేమం లక్ష్యంగా బడ్జెట్‌ 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు …

రాజీలేని పోరాటం

రాజీలేని పోరాటం రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా పార్లమెంటులో గళమెత్తాలి మనకు రావాల్సిన బకాయిలపై కేంద్రాన్ని నిలదీయాలి హైదరాబాద్, జనవరి 27(జనంసాక్షి): 2 రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా పార్లమెంటులో …

 ప్రచారానికి తెర..

– నేటితో ముగియనున్న పురపాలక ప్రచారం – ప్రలోభాలపై ఈసీ నిఘా.. – కరీంనగర్‌ మినహా అంతటా ప్రచారానికి తెర – జోరుగా ప్రచారం చేపట్టిన పార్టీల …

దేశవ్యాప్తంగా ప్రశాంతంగా బంద్‌ 

– రోడ్లపైకొచ్చి నిరసన తెలిపిన కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు – బస్సులను అడ్డుకున్న ఆందోళన కారులు – పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితి – తెలుగు …

ఉల్టా చోర్‌..(కిక్కర్‌)

జేఎన్‌యూ అధ్యక్షురాలు ఆయిశీ ఘోష్‌పై ఎఫ్‌ఐఆర్‌ – గాయపడ్డ 19మంది విద్యార్థులపై కూడా .. – ముసుగు గుండాల కంటే ముందు బాధితురాలిపైనే కేసు.. హైదరాబాద్‌,జనవరి 7(జనంసాక్షి):ఢిల్లీలోని …

సిటిజన్స్‌ అమెండ్మెంట్‌ బిల్‌ ను పార్లమెంట్లో వ్యతిరేకించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు

– ఇక యాక్ట్‌ అమలునూ అడ్డుకోవాలి – సార్‌.. ఆ భరోసా ఇవ్వండి – తెలంగాణలో సీఏఏ అమలు చేయమని చెప్పండి – సీఎం కేసీఆర్‌ నిర్ణయం …

‘క్యాబ్‌’ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలు

– బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు – ఈశాన్యంలో ఆగని అల్లర్లు – అరుణాచల్‌లో పరీక్షల బహిష్కరణ – బెంగాల్‌లో రైల్వే స్టేషన్‌కు …