Cover Story

24 గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు

దిల్లీ: రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు శుక్రవారం వెల్లడించారు. రుతుపవనాల రాకకు అనువైన వాతావరణం ఏర్పడిందని, దీంతో …

తీరం దాటిన ‘ఫొని’

– ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు – ఒడిశాలోని పూరీపై తుఫాన్‌ బీభత్సం – 200 నుంచి 240 కిలోవిూటర్ల వేగంతో ఈదురు గాలులు – పలు ప్రాంతాల్లో …

శ్రీలంక దాడుల్లో 290కి చేరిన మృతుల సంఖ్య

వివిధ ఆస్పత్రుల్లో మరో 500 మంది క్షతగాత్రులు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటి వరకు 24మంది అనుమానితుల అరెస్ట్‌ కొలంబో,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): శ్రీలంకలో ఆదివారం జరిగిన వరుస …

మోగిన ‘పరిషత్‌’ నగారా!

– ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఈసీ – మే6,10, 14 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు – 27న ఓట్ల లెక్కింపు.. అదేరోజు ఫలితాలు – …

రోహిణికి ముందే ఎండల తీవ్రత

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): అడపాదడపా వడగళ్లు పడుతున్న ఉదయం లేస్తూనే భానుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఎండలు ఏ మాత్రం తగ్గడం లేదు. రోళ్లు పగిలేలా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణికి ముందే …

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్ష ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. …

టీఎస్‌లో‘స్థానిక’పోరు:ఈసీకి తేదీల ప్రతిపాదన

హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలోనే జిల్లా, మండల ప్రజా పరిషత్‌  ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎంపీటీసీ, …

తొలిదశ ఎన్నికలకు ప్రచారం పరిసమాప్తం

– 11న ఎపి, తెలంగాణల్లో ఒకే దశలో పోలింగ్‌ – ఎపిలో అసెంబ్లీ పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు – తెలంగాణలో 17 ఎంపి స్థానాలకు పోలింగ్‌ – …

ఏపీ ప్రత్యేకహోదాకు మద్దతిస్తాం: కేసీఆర్‌

 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత …

కారులో చెలరేగిన మంటలు

హైదరాబాద్: హయత్‌నగర్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై వెళుతున్న ఫోర్డు కారులో అకస్మాత్తుగా మంటలు లేచాయి. రోడ్డు పక్కకు కారును ఆపిన యజమాని సురక్షితంగా …