Featured News

పెద్దల సభలో ఎంపీల పిల్ల చేష్టలు

– ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల బిల్లుపై రగడ – ఎస్పీ, బీఎస్పీల సభ్యుల బాహాబాహీ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి): పెద్దల సభలో పెద్దతనంతో వ్యవహరిస్తూ, ప్రజా …

తెలంగాణ తప్ప ప్రత్యామ్నాయం లేదు

– 2014లో మాకు అధికారమివ్వండి మీకు తెలంగాణ ఇస్తాం – దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అన్ని సమస్యలకు రాష్ట్ర …

శివకాశిలో ఘోర ప్రమాదం

శివకాశి, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తమిళనాడులోని శివకాశిలో ఘోర ప్రమాదం సంభవించింది. బాణ సంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకోవడంతో 54 మంది సజీవ దహనమయ్యారు. …

విశాఖ చేరుకున్న ధోని సేనా

అమెరికా లోని వైట్‌ హౌజ్‌లో బరాక్‌ ఒబామా తన కూతుళ్లుతో కూర్చుని సరదాగా గడుపుతున్న దృశ్యం

Happy Teachers day

కాంగ్రెస్‌ను పాతరేస్తేనే తెలంగాణ

అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం దీక్ష విరమణలో కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5: తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన శత్రువని, ఆ పార్టీని తెలంగాణలో పాతరేస్తేనే ప్రత్యేక …

శివకాశీ పటాకుల ఫాక్టరీలో అగ్నిప్రమాదం: 32 మంది మృతి

తమిళనాడు: తమిళనాడులోని శివకాశీలో ఓంశక్తి పటాకుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందారు. 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  ఓం …

ముల్కీ అమరులే మనకు స్ఫూర్తి

ఘనంగా గన్‌పార్కు వద్ద టీజేఏసీ నివాళి హైదరాబాద, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి): ముల్కీ అమరులే ప్రస్తుతం సాగుతున్న తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని తెలంగాణ డాక్టర్ల జేఏసీ …

బొగ్గు కుంభకోణంలో దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు

ఐదు కంపెనీలపై కేసులు బొగ్గు స్కాంలో కాంగ్రెస్‌ ఎంపీ హస్తం ! న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 : బొగ్గు కుంభకోణం కేసుపై ఎట్టకేలకు సీబీఐ కదిలింది. దేశవ్యాప్తంగా …