Featured News

కూడంకుళం అణు కుంపటి ముట్టడి ఉద్రిక్తత

నిరసనకారులపై పోలీస్‌ కాల్పులు.. ఒకరి మృతి కూడంకుళం, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్రం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పవర్‌ప్లాంట్‌ను …

రైతులను తుపాకులతో కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుదే

చంద్రబాబు మోకాళ్లతో అంబాడినా తెలంగాణ ప్రజలు నమ్మరు : హరీష్‌ నర్సంపేట, సెప్టెంబర్‌ 10 (జనం సాక్షి) టిడిపి తొమ్మిదేళ్ల పరిపాలనలో విద్యుత్‌ ఛార్జీల ను విపరీతంగా …

సాగర్‌ ఆయకట్టు.. ప్రశ్నర్థకం?

స్పందించని ప్రజా ప్రతినిధులు, ఆందోళనలో రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా నిజాంసాగర్‌ రైతులు దిగులుతో క్రుంగి పోతున్నారు. వర్షాకాలం ప్రారంభమై ఎన్నో రోజులు గడిచిన ప్రాజెక్టులో నీరు …

కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా

భారీ నిరసన ప్రదర్శన కూడంకుళం, సెప్టెంబరు 09 (జనంసాక్షి) : తమిళనాడు కూడంకుళం అణుమ విద్యుత్‌ కేంద్రానికి వ్యతికేకంగా స్థానికు లు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన …

శ్రీవారి సన్నిధిలో రాష్ట్రపతి

ఘనంగా స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం తిరుమల, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి): శ్రీవారి సేవలో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తరించారు. ఆదివారం ఉదయం సరిగ్గా 6.25 నిమిషాలకు …

శ్వేత విప్లవ పితామహుడు

వర్గీస్‌ కురియన్‌ ఇక లేరు అహ్మదాబాద్‌, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి): శ్వేత విప్లన పితామహుడు వర్గీస్‌కురియన్‌ (90) కన్నుముశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కురియన్‌ నడియాడ్‌లోని …

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి

పీఎస్‌ఎల్‌వీసీ -21 విజయవంతం ఇస్రో వందో ప్రయోగాన్ని వీక్షించిన ప్రధాని శాస్త్రవేత్తలను అభినందించిన మన్మోహన్‌ నెల్లూరు, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి): అత్యంత ప్రతిష్టాత్మకమైన పిఎస్‌ఎల్‌వీ-సీ21 ప్రయోగాన్ని భారత …

ప్రధాని మన్మోహన్‌కు ఘనస్వాగతం

నెల్లూరు, సెప్టెంబర్‌8(జనంసాక్షి): ఇస్రో చేపట్టనున్న వందో ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధాని మన్మోహన్‌ శనివారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో చెన్నై …

అన్ని పార్టీలను మార్చ్‌కు కలుపు పోవుడే

తెలంగాణ మార్చ్‌ చారిత్రాత్మక ఘట్టం కావాలి: కోదండరామ్‌ సెప్టెంబర్‌ 30వ తేదీ తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ జెఎసి ఏర్పాట్లు చేసుకుంటోంది. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయడానికి రేపటి …

హీనా రబ్బాని , ఎస్‌ఎం కృష్ణల చర్చలు సఫలం

భారత్‌ పాక్‌ సంబంధాల్లో ముందడుగు జాలర్ల విడుదల.. వీసా నిబంధనల సడలింపు ఇస్లామాబాద్‌, సెప్టెంబర్‌ 8 : ఉగ్రవాదం సహా పలు అంశాలపై భారత్‌-పాక్‌ల మధ్య రెండో …