Featured News

జలమార్గం ద్వారానే ఉగ్రవాదుల చొరబాటు

సోషల్‌ మీడియాతో కొత్త సవాళ్లు మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనుముప్పు సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 8 (ఆర్‌ఎన్‌ఏ): దేశ భద్రతకు సోషల్‌ విూడియా కొత్త …

చైనాలో భారీ భూకంపం

బీజింగ్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి): చైనాలో భారీ భూకంపం సంభ వించింది. భూక పం తాకిడికి చైనాలోని పలు ప్రాంతాలు అతలాకుతల మయ్యాయి. ఈ సంఘటనలో 65 …

వైఎస్‌ వారసులం మేమే

గులాం నబీ ఆజాద్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి): దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వారసత్వం తమదేనని కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలు ఉద్ఘాటించారు. శుక్రవారంనాడు ఇక్కడ ‘వైఎస్‌ …

హమ్మయ్య ! పెట్రో భారం లేదట

పెట్రోల్‌ ధరల పెంపు యోచన లేదు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :పెట్రో ధరల పెరుగుదలపై ఉత్కంఠకు తెరపడింది.. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి ఊహాగానాలకు …

బొగ్గు స్కాంతో మసిబారిన పార్లమెంట్‌ ప్రతిష్ట

దుమ్మెత్తి పోసిన విదేశీ పత్రికలు ఉభయ సభలు నిరవధిక వాయిదా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ‘బొగ్గు’ మంటల్లో మసకబారాయి. ఉభయ …

చట్టసభను అడ్డుకోవడం అప్రజాస్వామికం

ప్రతిపక్షాల వైఖరిపై మండిపడ్డ మన్మోహన్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : పార్లమెంట్‌ సమావేశాలు స్తంభింపజేసిన ప్రతిపక్ష బీజేపీపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్‌లో …

పన్నెండో రోజూ పార్లమెంటులో అదే తంతు

మళ్లీ ఉభయసభలు వాయిదా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి): బొగ్గు కేటాయింపుల రగడపై 12వ రోజు కూడా పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొంది. బిజెపి సభ్యులు ప్రధాని మన్మోహన్‌ …

వాషింగ్టన్‌ పోస్ట్‌ది ఎల్లో జర్నలిజం

మండిపడ్డ ప్రధాని కార్యాలయం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 : భారత ప్రధాని మన్మోహన్‌సిం గ్‌ను అవినీతి సర్కార్‌కు అధ్యక్షత వహిస్తున్న మేధావిగా పేర్కొంటూ అమెరికా దిన పత్రిక …

ఒడిషా అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత

– నిరసన తెలిపిన ప్రతిపక్ష కాంగ్రెస్‌- అడ్డుకున్న పోలీసులు.. లాఠీచార్జి – 14 మంది కార్యకర్తలకు గాయాలు భువనేశ్వర్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ఒడిషా అసెంబ్లీ …

నీరో చక్రవర్తిలా మన్మోహన్‌ తీరు

– సీపీఐ నారాయణ ధ్వజం – తెలంగాణ ఇవ్వాలని ప్రధానితో భేటి – ఏకాభిప్రాయం లేదన్న వ్యాఖ్యలపై నిరసన హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ”రోమ్‌ …