Featured News

ఫ్లై ఓవర్‌పై నుంచి పడ్డ బస్సు

దళితులపై దాడుల్లో ఏపీయే టాప్‌

శ్రీకేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి శ్రీరాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన ముకుల్‌ వాస్నిక్‌ హైదరాబాద్‌, జూన్‌ 27 : దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే దళితులపై ఎక్కువగా …

టీఆర్‌ఎస్‌ ప్రణబ్‌కు ఓటేస్తే

తెలంగాణకు ద్రోహం చేసినట్టే : చాడ కరీంనగర్‌, జూన్‌ 27 (జనం సాక్షి) : రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి ప్రణబ్‌ ముఖర్జీకి తెలంగాణ …

మద్యం దుకాణాలు ప్రభుత్వమే నిర్వహించాలి

మద్యం లాటరీ కేంద్రాల వద్ద విపక్షాల ఆందోళన పలువురి అరెస్టు కొనసాగిన అరెస్టులు..లాఠీచార్జీ హైదరాబాద్‌, జూన్‌ 26 : రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిఘాలో లాటరీ ద్వారా మద్యం …

సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా చూడండి

బీసీ సంక్షేమానికి నిధులు పెంచుతాం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ హైదరాబాద్‌, జూన్‌ 26 (ఎపిఇఎంఎస్‌): ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకి చేరువగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వాధికారులు ముఖ్య భూమిక …

కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్‌ రాజీనామా

ఢిల్లీ, జూన్‌ 26 (ఎపిఇఎంఎస్‌): కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్‌ రాజీనామా వీరభద్రసింగ్‌ మంగళవారంనాడు తన పదవికి రాజీనామాచేశారు.ఈ ఉదయం ఆయన ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌తో భేటీ …

లక్ష్మీపేట ఘటనపై సిట్టింగ్‌ జడ్జీ చేత న్యాయ విచారణ

జరపాలిహైదరాబాద్‌, జూన్‌ 25(జనంసాక్షి): శ్రీకాకుళం జిల్లా లక్ష్మిపేట గ్రామంలో దళితుల ఊచకోత ఘటనపై సిట్టింగ్‌ జడ్జితోగాని, స్వయం ప్రతిపత్తిగల దర్యాప్తు సంస్థతోగాని విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్‌ పౌరహ …

ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించండి

సీఎం ఆదేశం హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి): ఎరువులు, విత్తనాల పంపిణీని సక్రమంగా నిర్వహించాలని, రైతులకు త్వరితగతిన అందించాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయం నుంచి సోమవారంనాడు …

కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయింది

పోరుబాట పడితేనే తెలంగాణ : కేకే హైదరాబాద్‌, జూన్‌ 25 (జనంసాక్షి): తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మాటతప్పుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ …

రోడ్డెక్కిన డాక్టర్లు. నిలిచిపోయిన వైద్యసేవలు

సమ్మెలో పాల్గొన్న 25 వేల మంది వైద్యులు నగరంలో భారీ ర్యాలీ హైదరాబాద్‌, జూన్‌ 25 : ఐఎంఎ పిలుపునకు ‘అప్న’ కూడా మద్దతు ప్రకటించింది. ఐఎంఎ …