Featured News

కింగ్‌ఫిషర్‌లో ముదిరిన సంక్షోభం

తాత్కాలిక లాకౌట్‌ ప్రకటించిన యాజమాన్యం న్యూఢిల్లీ,అక్టోబర్‌ 2 (జనంసాక్షి) : కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ పాక్షిక లాకౌట్‌ను ప్రకటించింది. ఉద్యోగుల సమ్మె కారణంగా గురువారం వరకూ సంస్థ కార్యకలాపాలను …

రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వర్షాలు

తడిసి ముద్దయిన హైదరాబాద్‌ హెదరాబాద్‌, అక్టోబర్‌ 2 (జనంసాక్షి) : రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. …

బాపూజీకి ఘన నివాళి

అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్ద సీఎం కిరణ్‌, స్పీకర్‌ నాదెండ్ల, మండలి చైర్మన్‌ చక్రపాణి, బాపూ ఘాట్‌ దగ్గర కోదండరాం జాతిపిత మహాత్ముడికి యావత్‌ భారతం ఘనంగా …

బాపుఘాట్‌ వద్ద కోదండరాం మౌనదీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాంతదితర నేతలు బాపు ఘాట్‌ వద్ద గాంధీజీకి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే మౌనదీక్షను ప్రారంభించారు. తెలంగాణ కవాతు సంర్భంగా …

ఓయూలో వరుసగా మూడో రోజూ

పేలిన బాష్పవాయువు గోళాలు శ్రీకొనసాగుతున్న పోలీసు దాష్టీకం శ్రీ ఓయూ విద్యార్థుల ఖైదు జీవితం హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంకా పోలీసు …

తెలంగాణ అంతటా బంద్‌ విజయవంతం

‘మార్చ్‌’ పై ప్రభుత్వ జులుం నిరసిస్తూ.. హైదరాబాద్‌, అక్టోబర్‌ 1: తెలంగాణ జిల్లాల్లో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాజధాని లో కూడా బంద్‌ ప్రభావం బాగానే కనిపించింది. …

ఎఫ్‌డీఐలపై మమత ప్రత్యక్ష పోరాటం

బెంగాల్‌లో అనుమతించం శ్రీజంతర్‌మంతర్‌ వద్ద ధర్నా న్యూఢిల్లీ, అక్టోబర్‌ 1 (జనంసాక్షి): తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ దీదీ, మమతాబెనర్జీ సోమవారంనాడు ప్రతిపక్ష పాత్ర పోషించారు. యుపిఏ …

సోనియాను, సీఎంను తెలంగాణ ఇవ్వమని బతిమిలాడం

టీ మంత్రులే తేెవాలి మార్చ్‌తో కేంద్రంపై ఒత్తిడి పెంచగలిగాం లగడపాటిని పట్టించుకోవడం మానేశాం టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : భవిష్యత్తులో తెలంగాణ …

ముగిసిన తెలంగాణ కవాతు

హైదరాబాద్‌: నెక్లెస్‌రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం నుంచి నిర్వహించిన తెలంగాణ కవాతు అర్దరాత్రి ముగిసింది. వర్షం వల్ల కవాతును ముగిస్తున్నట్లు రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం ప్రకటించారు. త్వరతో …

తెలంగాణవాదులు శాంతికాముకులు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణవాదులు శాంతికాముకులని, దౌర్జన్యాలకు పాల్పడరని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం వ్యాఖ్యనించారు. మార్చ్‌ను విజయవంతం చేయాలని ఆయన తెలంగాణవాదులను కోరారు. హింసకు పాల్పడుతున్నది పోలీసులేనని, డీజీపీ …