Featured News

అఖిలపక్షంపై పవార్‌ ఫైర్‌

పదే పదే రావద్దని కన్నాపై ఆగ్రహం విస్తుపోయిన ‘అఖిల’ బృందం న్యూఢిల్లీ, ఆగస్టు 23 : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఢిల్లీలో గురువారం …

కళంకిత మంత్రులను సాగనంపండి

సోనియాకు శంకర్‌రావు వినతి న్యూఢిల్లీ, ఆగస్టు 23 : దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాలో ఇబ్బందులు పడిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలకు తగిన గుర్తింపును ఇవ్వాలని …

మూడోరోజు పార్లమెంటులో అదే వరుస

బొగ్గు కేటాయింపులపై దద్దరిల్లిన పార్లమెంట్‌ ఉభయసభలు నేటికి వాయిదా న్యూఢిల్లీ, ఆగస్టు 23 : ప్రధాన ప్రతిపక్షం బిజెపి ఒత్తిడికి ఎట్టిపరిస్థితుల్లోను తలవొగ్గద్దని, వారిపై ధీటుగా ఎదురుదాడికి …

ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కిరణ్‌

వాయలార్‌, చిదంబరంలతో భేటి బొత్స సీటుకు ఎసరు ? నేడు ప్రధాని, సోనియాతో భేటి న్యూఢిల్లీ, ఆగస్టు 23 (జనంసాక్షి) : దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర …

తెలంగాణ ఇవ్వకపోతే పుట్టగతులుండవ్‌

యూపీఏ బేటీలో చర్చ న్యూఢిల్లీ,ఆగస్టు 23(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పై నిర్ణయానికి కాంగ్రెస్‌ మల్లగుల్లాలు పడుతూండగా, ఈ అంశం బుధవారం రాత్రి జరిగిన యుపిఎ …

రెండోరోజూ కొనసాగిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన

-ఇద్దరు ఎమ్మెల్యేల జ్యుడిషియల్‌ రిమాండ్‌ -చెంచల్‌గూడ జైలుకు తరలింపు – బెయిల్‌పై విడుదలటెంటు కూలినా.. హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : బొల్లారం పిఎస్‌లో ఉద్రిక్తత నెలకొంది. …

సీమాంధ్ర సర్కారుకు నూకలు చెల్లాయి

పతనమంచున కిరణ్‌ కేబినెట్‌ నాగం జోస్యం హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి): సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే ప్రభుత్వం కూలిపోతుందని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు …

సిండి’కేటు’గాళ్ల దర్యాప్తునకు.. ఇంకెంతకాలం కావాలి ?

ఏసీబీని తలంటిన హైకోర్టు హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి): లిక్కర్‌ స్కామ్‌ దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఎసిబి తీరు పట్ల బుధవారం నాడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం …

బ్యాంకుల సమ్మె విజయవంతం

స్తంభించిన లావాదేవీలు.. మూగబోయిన ఏటీఎంలు న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి): బ్యాంకింగ్‌ చట్ట సవరణను కోరుతూ అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె మేరకు దేశవ్యాప్తంగా …

పెరిగిన గోదావరి ఉద్ధృతి: నిలిచిన రాకపోకలు

ఖమ్మం: గోదావరి నది ఉద్థృతి పెరిగింది. నిన్న సాయంత్రం భద్రాచలంలో 43 అడుగులు ఉన్న వరద నీరు ఈ రోజు 46.4 అడుగులకు చేరుకుంది. భద్రాచలం మండలం …