Featured News

‘కిరణ్‌ టీంలో మరో వికెట్‌

నేడు ధర్మాన రాజీనామా ! సీబీఐ చార్జిషీట్‌లో ఎ5 నిందితుడిగా చేర్చడంతో మనస్తాపం మిగిలిన ‘నలుగురూ’ రాజీనామా చేయాలని తెర పైకి డిమాండ్లు హైదరాబాద్‌, ఆగస్టు 13 …

ఇరాన్‌లో రెండు భారీ భూకంపాలు

250 మృతి.. 2 వేల మందికి గాయాలు టెహ్రాన్‌: శనివారం సంభవించిన రెండు భారీ భూకంపాలు ఇరాన్‌ను కుదిపేశాయి. ఇరాన్‌లోని అజర్‌బైజాన్‌ ఫ్రావిన్స్‌లోని తాబ్రిజ్‌, అహర్‌ ప్రాంతాల్లో …

ఒలింపిక్స్‌ సంబురాలు పరిసమాప్తం

వీడ్కోలు వేడుకకు సర్వం సిద్ధం పతకాల పట్టికలో అగ్ర భాగాన అమెరికా లండన్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : లండన్‌ ఒలింపిక్స్‌కు అథ్లెట్లు వీడ్కోలు పలకనున్నారు. భారత …

రెజ్లింగ్‌లో రజితం

 లండన్‌లో మళ్లీ రెపరెపలాడిన త్రివర్ణం చరిత్ర సృష్టించిన సుశీల్‌ కుమార్‌ భారత్‌ ఖాతాలో ఆరో పతకం లండన్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : లండన్‌ ఒలింపిక్స్‌లో ఆఖరిరోజు …

ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్‌

‘స్వాతంత్య్ర’ వేడుకలకు ముందు హైజాక్‌ ! అల్లర్లు సృష్టించేందుకు ‘లష్కరే’ కుట్ర నిఘా వర్గాల అనుమానాలు.. న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనంసాక్షి): దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో భారత …

శాంతి దూతగా ఇక ఉండను

రాజీనామాకు కోఫీ అన్నన్‌ నిర్ణయం భద్రతామండలి సహకరించలేదని వెల్లడి సిరియా దౌత్యానికి ఎదురుదెబ్బ న్యూఢిల్లీ , ఆగస్టు 12 (జనంసాక్షి): ఐక్యరాజ్యసమితి శాంతి ధూత డాక్టర్‌ కోఫీ …

రెజ్లీంగ్‌ సెమీస్‌లో సుశీల్‌కుమార్‌ విజయం

లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో భారత రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌ సెమిపైనల్‌లో కజకిస్తాన్‌ రైజ్లర్‌పై 3-1 తేడాతో సుశీల్‌కుమార్‌ విజయం సాధించాడు.

పోలవరం డిజైన్‌ మార్చాల్సిందే.. పాల్వాయి గోవర్ధన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం నాడు …

తెలంగాణపై స్పష్టత ఇస్తా..

వచ్చే నెల రెండో వారంలో ప్రకటిస్తా ఎట్టకేలకు తెలంగాణపై అయోమయంలో ఉన్నామని ఒప్పుకున్న బాబు హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణపై త్వరలోనే స్పష్టత ఇస్తానని, …

మా ఉద్యోగాలు మాకే..

ప్రైవేటు ఉద్యోగాల్లో ఆంధ్రోళ్ల పెత్తన్నంపై గర్జించిన పారిశ్రామిక వాడ మహాపాదయాత్రను ప్రారంభించిన కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమల్లో స్థానికులకే అవకాశం …