Featured News

‘తెలంగాణ’కు ప్రజలదే నాయకత్వం

తెగించి కొట్లాడుదాం.. తెలంగాణ సాధిద్దాం రాజకీయ నాయకత్వానికి బుద్ధిచెబుదాం తెలంగాణ ఇస్తామని పోటీ చేసిన ఎంపీలు ఇప్పుడు వద్దంటే ప్రజలు తరిమి కొడతారు జేఏసీ చైర్మన్‌ కోదండరాం …

మంత్రి పదవికి ధర్మాన రాజీనామా

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులోని వాన్‌పిక్‌ వ్యవహారంలో సీబీఐ ఐదో నిందితునిగా దర్మాన పై అభియోగాలు చేసిన నేపథ్యంలో మంగళ వారం రాత్రి …

ఇక సెలవు.. కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌

కన్నుమూత రాష్ట్రపతి, ప్రధాని సంతాపం చెన్నయ్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ (67) మరణించారు. నగరంలోని గ్లోబల్‌ ఆసుపత్రి లో మంగళవారం మధ్యాహ్నం …

తెలంగాణ ఇస్తే సంబురం..

లేదంటే సంగ్రామం : కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు 15 తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ …

దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలి

పేదరికం, అనారోగ్యరహిత భారత్‌గా ఆవిర్భవించాలి స్యాతంత్య్ర దినోత్సవ సందేశంలో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యులు కావాలని, …

విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ చెన్నై గ్లోబల్‌ ఆసుపత్రిలో కన్నుమూత

చెన్నై: కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ చెన్నైలో కన్ను మూసారు. కాలేయ సంబంధ వ్యాదితో బాధపడుతూ చెన్నైలోని గ్లోబల్‌ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. …

షూటర్‌ గగన్‌ నారంగ్‌ను అభినందిస్తున్న ముఖ్యమంత్రి

ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన షూటర్‌ గగన్‌ నారంగ్‌ను అభినందిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

సీమాంధ్ర సీఎం కాబట్టే

తెలంగాణ ‘జైపాల్‌’ను విమర్శిస్తున్నారు ఎంపీలు పొన్నం, వివేక్‌ ఆగ్రహం హైద్రాబాద్‌,ఆగస్టు 13 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై టీ కాంగ్రెస్‌ ఎంపీలు మండిపడ్డారు. గ్యాస్‌ కేటాయించడంలో పట్టించుకోవడం …

అసోంలో సోనియా పర్యటన

గౌహతి, ఆగస్టు 13 (జనంసాక్షి): అసోంలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో యుపిఎ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ పర్యటించారు. ఆమె వెంట కేంద్ర హోం శాఖమంత్రి సుశీల్‌ …

దద్దరిల్లిన లోక్‌సభ నల్లధనం, ముంభై ఘటనలపై ప్రతిపక్షాల ఆందోళన

పలుమార్లు వాయిదా హైద్రాబాద్‌,ఆగస్టు 13 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార ్‌రెడ్డిపై టీ కాంగ్రెస్‌ ఎంపీలు మండిపడ్డారు. గ్యాస్‌ కేటా యించడంలో పట్టించు కోవడం లేదంటూ సీఎం …