`విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఈ రోజుకు 11కు చేరుకుంది. కేజీహెచ్ మార్చురీలో మృతదేహలకు పోస్టుమార్టం చేశారు. అనంతరం మృత …
జగిత్యాల టౌన్, జూన్13 (జనంసాక్షి) స్వరాష్ట్రంలోనే విద్యారంగం వెల్లివిరుస్తుందని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. జగిత్యాలలో బుధవారం ఒక విద్యా సంస్థను ఆయన ప్రారంభించారు. ఈ …
హైదరాబాద్, జూన్ 13 (జనంసాక్షి): లోక్పాల్ బిల్లుకు మద్దతుగా దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టనున్నట్టు సామాజిక కార్యకర్త అన్నా హజారే బృందం సభ్యురాలు కిరణ్బేడీ అన్నారు. బుధవారంనాడు అన్నాహజారే …
కరాచి : ప్రముఖ పాకిస్తాన్ గజల్ గాయకుడు మెహిదీ హసన్ బుధవారంనాడు కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. నెల రోజుల …
బెంగళూరు : ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కోర్టులో బుధవారంనాడు లొంగి పోయారు. బెంగళూరు శివారు లోని రామ్నగర్ కోర్టులో బుధ వారం మధ్యాహ్నం లొంగిపో యారు. మీడియా …
కరీంనగర్ 13, జూన్ (జనంసాక్షి) : తెంలగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ కులసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు.ఈ …