Featured News

మెట్రో వంతెన కూలి ఇద్దరికి గాయాలు

ముంబయి: నిర్మాణంలో ఉన్న మెట్రోవంతెన పాక్షికంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం అంధేరి-కుర్లా రహదారిలో చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిని చికిత్స …

ప్రధాని నివాస ముట్టడికి భాజపా యత్నం: అడ్డుకున్న పోలీసులు

న్యూఢిల్లీ: తెలంగాణపై  కేంద్రం వైఖరిని తెలియజేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ప్రధాని నివాస ముట్టడికి భాజపా యత్నించింది. పెద్దసంఖ్యలో ప్రధాని అడ్డుకున్నారు. వాటర్‌ క్యానన్లతో చెదరగొట్టారు. పోలీసులను …

నిండు సభలో నిర్వాసితుల సమస్యలపై

అంగీ చింపుకున్న జార్ఖండ్‌ ఎమ్మెల్యే సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి): నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఓ ఎమ్మెల్యే జార్ఖండ్‌ అసెంబ్లీలో వీరంగం సృష్టించాడు. తన డిమాండ్ల కోసం పట్టుబడుతూ …

18 మైనింగ్‌ సంస్థలపై నిషేధం ఎత్తివేత

కర్ణాటకలో మళ్లీ మొదలుకానున్న గనుల తవ్వకాలు సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి):కర్ణాటకలో గనుల తవ్వకాలపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఎత్తివేసింది. లీజు ఒప్పందాలను తు.చ. తప్పకుండా పాటించాలని …

ఉధృతమైన జూడాల సమ్మె

రాష్ట్ర వ్యాప్తంగా విధుల బహిష్కరణ అత్యవసర సేవలకు అంతరాయం సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి):ఏడాది పాటు గ్రావిూణ, గిరిజన ప్రాంతాల్లో పని చేయాలన్న ప్రభుత్వ నిబంధనలను నిరసిస్తూ.. జూనియర్‌ …

అమెరికా దౌత్య వాహనం లక్ష్యంగా

పాక్‌లో ఆత్మాహుతి దాడి ముగ్గురు మృతి ఇస్లామాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి): అమెరికా దౌత్యకార్యాలయ వాహనం లక్ష్యంగా పాక్‌లో అత్మాహుతి దాడి జరిగింది. సోమవారం పెషావర్‌లో జరిగిన …

హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనం వద్దు

హైకోర్టులో పిటీషన్‌ దాఖలు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనానికి …

రాజ్యాంగానైనా సవరించండి

తెలంగాణ ఏర్పాటు చేయండి తెలంగాణ సాధనకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం సురవరం సుధాకర్‌రెడ్డి హోరెత్తిన ఓ(పో)రుగల్లు.. ఆట్టుకున్న ఎర్రదండు కవాతు ముగిసిన తెలంగాణ ప్రజాపోరు వరంగల్‌, సెప్టెంబర్‌ …

బెంగళూరులో భారత్‌ విక్టరీ!

క్లీన్‌ స్వీప్‌ చేసిన ధోని గ్యాంగ్‌! భారత తొలి ఇన్నింగ్స్‌.. 96.5 ఓవర్లలో..353/10 భారత్‌ రెండో ఇన్నింగ్స్‌.. 63.2 ఓవర్లలో.. 262/5 న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌.. 90.1 …

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1

మెయిన్స్‌ పరీక్షలు వాయిదా దిద్దుబాటు కార్యక్రమంలో భాగం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి): రేపటి నుంచి జరగాల్సిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్ని వాయిదావేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఆదివారం …

తాజావార్తలు