Featured News

త్యాగరాయ గానసభలో మరో ఆడిటోరియం

ప్రారంభించిన మాజీ ఐఎఎస్‌ అధికారి కెవి రమణ హైదరాబాద్‌,ఆగస్ట్‌29(జనంసాక్షి): దశాబ్దాల ఘన సాంస్కృతిక, సాహిత్య చరిత్రతో ఎందరో కళాకారులు, సాహిత్యకారుల వైభవానికి కళామతల్లిగా ఆశీర్వదించిన శ్రీ త్యాగరాయ …

రుణమాఫీ వాపస్‌ పేరుతో కొత్త డ్రామా

ఎక్స్‌ వేదిగా మండిపడ్డ బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనంసాక్షి): కేసీఆర్‌ రైతును రాజును చేస్తే.. విూరు అనుమానిస్తూ వేధిస్తున్నారని కెటిఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. సెల్ఫ్‌ డిక్లరేషన్‌ …

పాస్‌పోర్టులో సాంకేతిక సమస్య

సెప్టెంబర్‌ 2వరకు సేవల నిలిపివేత హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనంసాక్షి): దేశ వ్యాప్తంగా గురువారం నుంచి సెప్టెంబర్‌ 2 వరకు పాస్‌పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. నిర్వహణ, సాంకేతిక కారణాలతో …

రేవంత్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఎప్టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు దుర్గం చెరువు ఎప్టీఎల్‌ పరిధిలో పలు నిర్మాణాలకు అందచేత సిఎం రేవంత్‌ సోదరుడి ఇంటికీ నోటీసుల అతికింపు హైదరాబాద్‌,ఆగస్ట్‌29 …

ప్రజావాణికి అనూహ్య స్పందన

ప్రజావాణికి రోజురోజుకు పెరుగుతున్న ఫిర్యాదుదారులు నల్లగొండలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజావాణి నిర్వహణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ బ్యూరో,ఆగస్టు 29,(జనం సాక్షి) నల్గొండ జిల్లా …

మైసూరు దసరా ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు

ఉత్సవాల కోసం చేరుకుంటున్న భారీ ఏనుగులు మైసూరు,ఆగస్ట్‌29 (జనం సాక్షి) దేశంలో అనేక ప్రాంతాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగినా దసరా అంటే మైసూర్‌ ఉత్సవాలపైనే చర్చ ఉంటుంది. …

హావిూలపై పెరుగుతున్న లెఫ్ట్‌ పార్టీల స్వరం

అమలు చేసి చూపాలన్న డిమాండ్‌ మరీ అంటకాగే చర్యలకు దూరంగా ఉండేయత్నాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనం సాక్షి) మొన్నటి ఎన్నికల్లో హస్తానికి చేరువైన సిపిఐ, సిపిఎంలు ఇప్పుడు కొంత …

కవితపై మోటివేడెటడ్‌ కేసు

బెయిల్‌ రాకతో మరోమారు స్పష్టం బిఆర్‌ఎస్‌ నేతలు తలసాని, దాసోజు శ్రవణ్‌ హైదరాబాద్‌,ఆగస్టు 27 (జనం సాక్షి):  ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు …

టిడిపిలో చేరిన నూర్జహాన్‌ దంపతులు

కండువా కప్పి ఆహ్వానించిన లోకేశ్‌ అమరావతి,ఆగస్టు 27 (జనం సాక్షి):  ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ …

ఒలంపిక్‌ సంఘాన్ని ప్రక్షాళన చేస్తాం: కేశినేని చిన్ని

విజయవాడ,ఆగస్టు 27 (జనం సాక్షి):  ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ సంఘాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి క్రీడలకు అందుబాటులో ఉంచుతామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. విజయవాడలో ఆయన …