చిత్తూరు,జనవరి 26 (జనంసాక్షి): జిల్లాలోని మదనపల్లి జంట హత్యల కేసులో తల్లీదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఏ-1గా తండ్రి పురుషోత్తంను, ఏ-2గా తల్లి పద్మజను పోలీసులు చేర్చారు. చిన్న కూతురు దివ్యను తల్లి కొట్టిచంపగా, పెద్ద కూతురు అలేఖ్యను పూజగదిలో తండ్రి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. శివభక్తులైన పుతుషోత్తవ ునాయుడు, పద్మజ దంపతులు … వివరాలు
ఆంధ్రాలో పంచాయతీ ఎన్నికలు
– రీషెడ్యూల్ చేసిన ఎన్నికల కమీషనర్ దిల్లీ,జనవరి 25(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో … వివరాలు
సరికొత్త నిరసన..చెత్తపోశారు..
నిరసన తెలిపిన లబ్ధిదారులు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఘటన ఉయ్యూరు,డిసెంబరు 24 (జనంసాక్షి):ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహంతో ఉన్న లబ్ధిదారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. రుణాల మంజూరుపై ఎన్నిసార్లు బ్యాంకు మేనేజర్లతో మాట్లాడినా రుణాలు ఇవ్వకపోగా.. సరైన రీతిలో సమాధానాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కృష్ణా జిల్లా … వివరాలు
పీఎస్ఎల్వీసీ-50 సక్సెస్
సూళ్లూరుపేట,డిసెంబరు 17 (జనంసాక్షి): శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ రోజు 3.41 గంటలకు పీఎస్ఎల్వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. నాలుగు దశల రాకెట్ ప్రయాణాన్ని 20.11 సెకన్లలో ప్రయోగం ముగిసేటట్లుగా శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. సీఎంఎస్-01 కమ్యూనికేషన్ … వివరాలు
ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్యం సాధ్యం
సీజనల్ వ్యాధుల నివారణకు ఇదే మార్గం ఏలూరు వింత వ్యాధులకు పారిశుద్య నిర్వహణా లోపం ఏలూరు,డిసెంబర్12(జనంసాక్షి): రాష్ట్రంలో గతంలో ప్రజలు డెంగీ, తదితర వైరల్ జ్వరాలతో ఇబ్బందులు పడేవారు. కరోనా కారణంగా ఇప్పుడా భయం తగ్గింది. అయితే కరోనా వల్ల ఓ మంచి మాత్రం జరిగింది. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతలకు అలవాటు పడుతున్నారు. … వివరాలు
ఏలూరులో అంతు చిక్కని వ్యాధి
– ఒకరి మృతి..మొత్తం 286 మందికి అస్వస్థత – 127 మంది డిశ్చార్జ్ ఏలూరు,డిసెంబరు 6(జనంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన వారిలో ఓ వ్యక్తి మృతిచెందారు. నగరంలోని విద్యానగర్కు చెందిన శ్రీధర్ (45) ఏలూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మూర్చతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన.. ఈ ఉదయం ఆస్పత్రిలో … వివరాలు
ఇంతటి అధ్వాన్న పాలన గతంలో ఎప్పుడూ లేదు
ప్రశ్నిస్తే సస్పెన్షన్లు చేసి పక్కదారి పట్టించారు: కాల్వ అనంపురం,డిసెంబర్5 (జనంసాక్షి) : గతంలో ఎప్పుడూ ఇంత అధ్వాన్న పాలన చూడలేదని మాజీమంత్రి, టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రజలపై పన్నులు విధించడం తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సమస్యలు చర్చిఏ ధైర్యం కూడా చేయలేక పోయారని అన్నారు. … వివరాలు
ఏపీలో పెరుగుతున్న కరోనా
తాజాగా 664మందికి పాజిటివ్ అమరావతి,డిసెంబర్3 (జనంసాక్షి) : ఆంధప్రదేశ్లో తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నట్టు కనబడుతున్నాయి. తాజాగా 63049మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 664మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా.. 11మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 835మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,02,29,745 శాంపిల్స్ను పరీక్షించగా.. 8,70,076 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో … వివరాలు
ప్రజలను నిలువునా మోసం చేస్తున్న వైకాపా
ఒక్క చాన్స్ అంటూ నిలువునా దగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ అమరావతి,డిసెంబర్3 (జనంసాక్షి) : వైసీపీ నాయకులు ఏడాది పొడవునా ప్రజల్ని మోసం చేస్తూ వస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని చెప్పి… ఇస్తేనేమో 420 వేషాలు వేస్తున్నారని దుయ్యబట్టారు. దిశ … వివరాలు
ప్రియాంకపై దాడి ఘటనలో శ్రీకాంత్పై కేసు నమోదు
లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు విశాఖపట్నం,డిసెంబర్3 (జనంసాక్షి) : ప్రేమను నిరాకరించిందని ప్రియాంక అనే యువతిపై ప్రేమోన్మాది దాడి కేసును పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితుడు శ్రీకాంత్ పథకం ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టినట్టు గుర్తించారు. కేసులో నిందితునిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. శ్రీకాంత్ ఇంతకుముందు కూడా ఆకతాయిగా తిరుగుతూ పలువురు యువతులతో … వివరాలు