నల్లగొండ
నల్గొండ ఎంపీగా పోటీ చేస్తా
– కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ, ఫిబ్రవరి7(జనంసాక్షి) : త్వరలో నల్గొండ ఎంపీగా పోటీచేస్తానని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల అభినందన సభ గురువారం జరిగింది. ఈ షభలో కోమటిరెడ్డి పాల్గొని మాట్లాడారు. నల్గొండ … వివరాలు
కేంద్రం నిధులతో రాష్ట్రంలో పనులు
ప్రచారం మాత్రం టిఆర్ఎస్ది: బిజెపి నల్లగొండ,ఫిబ్రవరి2 జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి అనేక నిధులను అందిస్తుంటే తెలంగాణ రాష్ట్రం తన వాటా కింద వాటిని పొందడమే కాకుండా నిధులన్నింటీకి తామే అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటూ పెత్తనం చెలాయిస్తోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్లు ఆరోపించారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర … వివరాలు
5న రేషన్ డీలర్ల చలో ఢిల్లీ
నల్లగొండ,జనవరి31(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లకు ఒకే విధానాన్ని కొనసాగించాలని, డీలర్ల సమస్యల పరిష్కారానికి 5న ఢిల్లీలో నేషనల్ కమిటీతో సమావేశం ఉందని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికొటి రాజు అన్నారు. రేషన్ డీలర్లకు క్వింటాలుపై రూ.300 కమిషన్ చొప్పున నెలకు రూ. 50 వేల వచ్చేలా చూడాలని, లేదా జూనియర్ … వివరాలు
మగబిడ్డకు జన్మనిచ్చిన అమృత
ప్రణయ్ పుట్టాడని సంబరం నల్గొండ,జనవరి30(జనంసాక్షి): మిర్యాలగూడకుచెందిన అమృత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సాయంత్రం నాలుగుంబావుకు మగశిశువుకు జన్మనిచ్చిందని ఆస్పత్రి వరగ్ఆలు తెలిపాయి. పెళ్లిరోజే బాబు పుట్టడంతో ప్రణయే మళ్లీ పుట్టాడని అమృత మురిసిపోతోంది. మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు కుమార్తె అమృత అదే పట్టణానికి చెందిన ప్రణయ్ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వారి ప్రేమవివాహం … వివరాలు
లారీని ఢీకొన్న కారు: చిన్నారి మృతి
నల్లగొండ,జనవరి30(జనంసాక్షి): లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో బాలిక మృతి చెందింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాట మండలంలో మండలం వట్టిమర్తి వద్ద జాతీయ రహదారిపై తెల్లవారు జామున జరిగింది. ఎస్ఐ జానకిరాములు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన జొన్నల ఉమేష్ గుప్తా హైదరాబాద్లోని చింతకుంటలో చిన్నపిల్లల ఆసుపత్రిని … వివరాలు
చివరిదశ పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి
నల్గొండ,జనవరి28(జనంసాక్షి): నల్గొండ ఉమ్మడి జిల్లాలో బుధవారం జరిగే చివరి విడత పంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేశారు. అధికారులు తమ సన్నాహాల్లో ఉండగా, అభ్యర్థులు జోరుగా ప్రచారం చేపట్టారు. ఊరూరా తిరుగుతూ ఓట్లను అబ్యర్థించారు. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటరు స్లిప్పుతో పాటు ఓటరు గుర్తింపు కార్డు తీసుకురావాలని నల్లగొండ కలెక్టర్ గౌరవ్ఉప్పల్ తెలిపారు. ఓటరు గుర్తింపు … వివరాలు
విజయోత్సవ ర్యాలీలు నిషేధం
పంచాయితీల్లో గెలిచిన అభ్యర్థులకు సూచన నల్లగొండ,జనవరి19(జనంసాక్షి): జిల్లాలో 3 విడతలుగా జరుగనున్న పంచాయతీ ఎన్నికలు, కౌంటింగ్ సంబంధించి ప్రత్యే క దృష్టి సారించినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదన్నారు. ర్యాలీలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. విజయం … వివరాలు
ఏపీలోనూ టీడీపీకి తిరస్కారం తప్పదు
– టీఆర్ఎస్ – వైసీపీ పొత్తు అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారు – నల్గొండ, జనవరి16(జనంసాక్షి) : రాబోయో ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి, కాంగ్రెస్కు తెలంగాణలోని ఫలితాలే పునరావృతం అవుతాయని, అక్కడి ప్రజలు వారిని తిరస్కరిస్తారని తెరాస ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో … వివరాలు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడి మృతి
నల్లగొండ,జనవరి3(జనంసాక్షి): హుజూర్నగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బ్లాక్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు యడ్లపల్లి రామయ్య (65) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పలువురు కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా… యడ్లపల్లి రామయ్య మృతికి పలువురు నాయకులు … వివరాలు
హావిూల అమలుకు కార్యాచరణ చేయాలి: సిపిఎం
నల్లగొండ,డిసెంబర్29(జనంసాక్షి): కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ హావిూల అమలుకు తక్షణం సిఎం కార్యాచరణ ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఇవన్నీ కెసిఆర్ ఇచ్చిన హావిూలే గనుక వాటిపై స్పష్టత ఇవ్వాలన్నారు. 2013 … వివరాలు