నల్లగొండ

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తక బహుకరణ

గురువారం నల్గొండ లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేండర్ రెడ్డి నివాసంలో కలిసి వారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తక బహుకరణ చేసిన బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ మలిదశ ఉద్యమ విద్యార్థి నేత నిరసనమెట్ల అశోక్ ఈ సందర్భంగా వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు

తెలుగు వారి కోసం పొరాడిన మహాపురుషుడు

అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా మునగాల మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి గురువారం ఆర్యవైశ్య సంఘం వాసవి క్లబ్ మునగాల వారి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమరణ నిరాహారదీక్ష చేసిన పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం మరువలేనిదని ఆర్యవైశ్య పెద్దలు అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవిక్లబ్ జిల్లా గవర్నర్ వంగవేటి వెంకట … వివరాలు

        రఘునాథ పాలెం డిసెంబర్ 15 జనం సాక్షి వేపకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రైతుల వ్యవసాయ బోర్లకు సరిపడా కరెంటు లెక ఒక ట్రాన్స్ఫర్ మీద లోడు ఎక్కువ అవటం వలన పదే పదే ఏడ్జి ఫిజ్ కొట్టి వేయటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కావున రైతులకు … వివరాలు

కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో వినాయక నగర్ లో ఘనంగా విగ్రహ, ధ్వజ స్థంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

          కొండమల్లేపల్లి డిసెంబర్ 14 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో బుధవారం నాడు వినాయక నగర్ లో శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి దేవి ఆలయంలో యంత్ర ప్రతిష్టలు, శ్రీ మహాలక్ష్మి గణపతి సరస్వతి దేవి ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత మూడు … వివరాలు

భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) 98వ వ్యవస్థాపక దినోత్సవం జయప్రదం చేయండి పల్లా దేవేందర్ రెడ్డి సీపీఐజిల్లాసహయ కార్యదర్శి

కొండమల్లేపల్లి డిసెంబర్ 14 జనం సాక్షి న్యూస్ డిసెంబర్ 26వ తేదీన సీపీఐ పార్టీ 98వ వ్యవస్థాపక దినోత్సవం జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుదవారం కొండమల్లేపల్లి లో జరిగిన మండల పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా … వివరాలు

శ్రీ లక్ష్మీ, సరస్వతి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవము

                  కొండమల్లేపల్లి మండల కేంద్రంలో వినాయక నగర్ లో లక్ష్మీ సరస్వతీ సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగ జరిగింది అత్యంత అంగరంగ వైభవంగా సర్వదేవతా పూజలు, హోమం, యంత్ర ప్రతిష్టలు, శ్రీ మహాలక్ష్మి … వివరాలు

వినాయక్ నగర్ కాలనీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

కొండమల్లేపల్లి డిసెంబర్ 14 జనం సాక్షి న్యూస్ కొండమల్లేపల్లి పట్టణంలోని బుధవారం నాడు వినాయక్ నగర్ కాలనీలో దేవాలయంలో గత మూడు రోజులగా చేపట్టినవటువంటి శ్రీ లక్ష్మీ సరస్వతి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్థంభ, ప్రతిష్ట కార్యక్రమలలో స్థానిక ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక … వివరాలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

            మండల కేంద్రంలోని వైబిఆర్ ఫంక్షన్ హాల్లో పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు బండి సత్యం మాధవిల కుమార్తె దివ్య భరత్ ల వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పోతిరెడ్డిపల్లి సర్పంచ్ గణగాని మాధవి … వివరాలు

శ్రీ లక్ష్మీ, సరస్వతి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవము

                  కొండమల్లేపల్లి డిసెంబర్ 13 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో వినాయక నగర్ లో లక్ష్మీ గణపతి సరస్వతి దేవి ఆలయంలో లక్ష్మీదేవి, గణపతి, సరస్వతి దేవి విగ్రహాలకు ప్రాత:కాల పూజ, ఆవాహిత సర్వ దేవత పూజలు, హోమం, ధాన్యాదివాసాలు, … వివరాలు

నూతన జిల్లాల ఏర్పాటుతో ఉన్నతస్థాయి అధికార యంత్రాంగమంతా ప్రజలకు అందుబాటులోనూతన జిల్లాల ఏర్పాటుతో ఉన్నతస్థాయి అధికార యంత్రాంగమంతా ప్రజలకు అందుబాటులో పోలీస్ అధికారుల పనితీరు పై సంతృప్తి వ్యక్తం వెస్ట్ జోన్, ఇన్స్ప్ క్టర్  జనరల్ ఆఫ్ పోలీస్ వి. బి. కమలాసన్ రెడ్డి

              ఇటిక్యాల (జనంసాక్షి) డిసెంబర్ 13  నూతన జిల్లాల ఏర్పాటుతో ఉన్నతస్థాయి అధికార యంత్రాంగమంతా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉందని వెస్ట్ జోన్ ఇన్స్ప్ క్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వి. బి. కమలాసన్ రెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం వెస్ట్ జోన్, ఇన్స్పెక్టర్ … వివరాలు