నల్లగొండ

ఎడతెరిపివర్షాలు కురుస్తునంగా ప్రజలు జాగ్రత్తలు పాటించండి . కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని . – కేచ్పల్లి సర్పంచ్ బిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు మద్దెల మంజుల

జనంసాక్షి ,: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వలిగొండ మండలంలోని ప్రజలు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతం వాగు సమీపంలో …

బీసీలకు 50శాతం అసెంబ్లీ సీట్లు కేటాయించాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రానున్న ఎన్నికల్లో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం సీట్లు కేటాయించాలని బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వీరబోయిన …

బ్యాట్మెంటన్ క్రీడాకారున్ని ప్రోత్సహించిన గండూరి కృపాకర్

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): బ్యాట్మెంటన్ క్రీడాకారుడు ఉత్తేజ్ కుమార్ భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ అన్నారు.బ్యాట్మెంటన్ క్రీడాకారుడు ఉత్తేజ్ …

ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్- 2లో డిజిటల్ విద్యా బోధన

  సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మనఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ …

విద్యార్థులకు హిందూ ధర్మ ప్రచార కథ

భువనగిరి టౌన్ జనం సాక్షి:– తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో కథ చెప్తారా ఊకొడతాం అనే కార్యక్రమము …

సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకనే రైతులు మాహారాజుల్లా బ్రతుకుతున్నారు — ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి ):– జనం సాక్షి:- సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకనే రైతులు మహారాజుల్లా బ్రతుకుటున్నారని, పంట పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్ధిక సాయం, రైతు భీమా, …

అన్ని రంగాల్లో సూర్యాపేట జిల్లా అభివృద్ధి- మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ బత్తుల ఝాన్సీ రమేష్

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హయాంలో సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సూర్యాపేట మున్సిపల్ కోఆప్షన్ …

మంత్రి జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి , సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని త్రివేణి గార్డెన్స్ లో …

షీ టీమ్స్, సైబర్ నేరాల పై విద్యార్థులకు అవగాహన సదస్సు 

*పెన్ పహాడ్ జూలై 18 (జనం సాక్షి) : జిల్లా ఎస్పీ యస్ రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు షీ టీమ్స్ ఇన్చార్జి డిఎస్పి పరికే నాగభూషణం …

ఆరుతడి పంటలకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్ బాబు..

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్. ప్రస్తుత వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతరి పంటలు పామాయిల్ తోటల ఏర్పటు తో మంచి ఆదాయం పొంద వచ్చు అని నేరేడుచర్ల వ్యవసాయ …